Mahipal Reddy : ఈడీ విచారణకు హాజరైన మహిపాల్ రెడ్డి

Mahipal Reddy attended the ED investigation 300 కోట్ల అవకతవకలుజరిగాయని నిర్ధారణ బషీరాబాగ్ లోని ఈడీ కార్యాలయంలో మహిపాల్ రెడ్డి విచారణ రోజు ఈడీ అధికారులు హైదరాబాద్ లోనికార్యాలయంలో విచారించారు. ఇటీవలనిర్వహించిన సోదాలకు సంబంధించిఆయన స్టేట్ మెంట్ ను అధికారులు…

Investigation into Jagan : జగన్ మద్యం అక్రమాలు, అరాచకాలపై లోతైన దర్యాప్తు అవసరం: ప్రత్తిపాటి

Deep investigation into Jagan’s liquor irregularities and anarchy is needed: Prattipati Trinethram News : ముఖ్యమంత్రి చంద్రబాబుకు… ప్రత్తిపాటి పుల్లారావు శుభాకాంక్షలు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మద్యం అక్రమాలు, అరాచకాలపై లోతైన దర్యాప్తు అవసరం అన్నారు…

ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎమ్. శ్రీనివాస్ ఐపిఎస్

Ramagundam Police Commissioner M. who inspected the accident site. Srinivas IPS మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాకు సమీపంలో ఓ ఇంటి నిర్మాణం పనులు చేస్తుండగ గోడ కూలి ముగ్గురు…

నేడు రేవ్ పార్టీ కేసు నిందితుల విచారణ

Today is the trial of the accused in the rave party case బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమతో సహా 8 మందిని సీబీఐ ఇవాళ విచారించనుంది. ఈనెల 27న విచారణకు రావాలంటూ వారికి సీబీఐ…

పోలింగ్ అనంతర హింసపై సిట్‌ దర్యాప్తు

SIT probe on post-poll violence నాలుగు ప్రాంతాల్లో నాలుగు బృందాల పర్యటన.. Trinethram News : Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ తర్వాత మాచర్ల, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరిలో జరిగిన హింసపై బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో ఏర్పాటైన సిట్‌ విచారణ స్టార్ట్…

సిట్ కార్యాలయం వద్ద హెరిటేజ్ పత్రాల దగ్ధంపై కీలక వ్యాఖ్యలు చేసిన లోకేష్

Trinethram News : Nara Lokesh : సిట్ కార్యాలయంలో హెరిటేజ్ డాక్యుమెంట్లను దగ్ధం చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. దస్తావేజులు తగులబెడితే పాపం మాసిపోతుందా? అని అడిగారు. నేర పరిశోధనలపై దృష్టి సారించాల్సిన…

ఆ ఫోన్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు.. ఈడీ విచారణలో సీఎం కేజ్రీవాల్!

లిక్కర్ పాలసీ రూపొందించిన సమయంలో వాడిన ఫోన్ ఎక్కడని ప్రశ్నించిన ఈడీ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదని కేజ్రీవాల్సమాధానం ఇచ్చినట్టుగా పేర్కొంటున్న కథనాలు ఆదివారం దాదాపు 4 గంటలపాటు కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తమ…

కేజ్రీవాల్‌ అరెస్టు.. ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు: కేసీఆర్

“ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో మ‌రో చీక‌టి రోజు.. ప్ర‌తిప‌క్షాన్ని నామ‌రూపాలు లేకుండా చేయాల‌నే ఏకైక సంక‌ల్పంతో కేంద్రంలోని అధికార బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ని ఇటీవ‌ల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్…

అమెరికాలో తెలుగు విద్యార్థి కిడ్నాప్.. 1200 డాలర్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు

Trinethram News : అమెరికా క్లీవ్‌ల్యాండ్ యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్న అబ్దుల్ మహ్మద్(25) మార్చి 7 నుంచి కనపడలేదు.. ఇంతలో అబ్దుల్ మహ్మద్ తండ్రికి కిడ్నాపర్ల నుండి 1200 డాలర్లు ఇస్తే వారి కొడుకును వదిలేస్తామని కాల్ వచ్చింది. క్లీవ్‌ల్యాండ్ డ్రగ్స్…

ఎస్ఐబీ హార్డ్ డిస్క్ లను అడవిలో పడేశా: ప్రణీత్ రావు

కట్టర్లతో కత్తిరించి ధ్వంసం చేశాననన్న మాజీ డీఎస్పీరెండో రోజు విచారణలో కీలక విషయాల వెల్లడి! ప్రణీత్ తో కలిసి పనిచేసిన వారినీ విచారిస్తున్న అధికారులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు…

Other Story

You cannot copy content of this page