Indians : 108 దేశాల్లో 13 లక్షల మంది భారతీయులు

Trinethram News : భారతీయులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు ఈ సంఖ్య ఏటా పెరుగుతోందని కేంద్రం తేల్చి చెప్పింది. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, 2024లో 108 దేశాల్లో 1.3 మిలియన్ల మంది విద్యార్థులు ఉంటారు.చదువుకుంటున్నానని చెప్పాడు. దాని ప్రకారం,…

Indians Missing : తీవ్ర విషాదం.. 13 మంది భారతీయులు గల్లంతు!

Deep tragedy.. 13 Indians missing! Trinethram News : ఒమన్‌లో తీవ్ర విషాదం జరిగింది. చమురు తరలిస్తున్న ఓ నౌక నీట మునిగి 16 మంది సిబ్బంది గల్లంతయ్యారు. వీరిలో 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంక దేశస్థులు ఉన్నట్లు…

భారత్‌, UAE జిందాబాద్‌

ఇక్కడ ఉన్న భారతీయులను చూసి దేశం గర్విస్తోంది. తెలుగు, మళయాళం, తమిళలో మాట్లాడిన మోడీ. 30 ఏళ్ల తర్వాత UAEలో పర్యటించిన తొలి భారత ప్రధానిని నేనే. UAE అధ్యక్షుడు గుజరాత్‌ వచ్చినప్పుడు ఆయనను గౌరవించాం. UAE అత్యున్నత పౌరపురస్కారం నాకు…

2023లో 59,100 మంది భారతీయులకు దక్కిన అమెరికా పౌరసత్వం

అత్యధికంగా 1.1 లక్షల మంది మెక్సికన్లకు లభించిన అగ్రరాజ్యం సిటిజన్‌షిప్ 2023లో మొత్తం 8.7 లక్షల మందికి పౌరసత్వం ఇచ్చిన యూఎస్ఏ కీలక రిపోర్ట్ విడుదల చేసిన ‘యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్’ ఏజెన్సీ

అమెరికాలో భారతీయులపై కొనసాగుతున్న దాడులు

వాషింగ్టన్ వీధిలో జరిగిన దాడిలో మరొకరి మృతి.. రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి నడుచుకుని వెళ్తుండగా ఘటన .. రోడ్డుపై పడేసి పేవ్‌మెంట్‌కేసి తలను బాది దారుణం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి నిందితుడి వివరాలు చెబితే 25 వేల డాలర్ల…

లడఖ్‌లో వేలాదిమంది ఆందోళన.. కారణమిదే!

Trinethram News : Ladakh కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో వేలాది మంది భారతీయులు(indians) రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఫిబ్రవరి 3 నుంచి ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. రక్తం గడ్డకట్టేంత చలి ఉన్నప్పటికీ.. దానిని ఏమాత్రం లెక్క చేయకుండా నిరసనలు…

సోమాలియా తీరంలో 15 మంది భారతీయులతో కూడిన కార్గో షిప్ హైజాక్ చేయబడింది

సోమాలియా తీరంలో 15 మంది భారతీయులతో కూడిన కార్గో షిప్ హైజాక్ చేయబడింది. ‌హైజాక్‌కు గురైన నౌకలోకి భారత నేవీ కమాండోలు ప్రవేశించినట్లు సైనిక వర్గాల వెల్లడి.

You cannot copy content of this page