Gunjan Soni : యూట్యూబ్ ఇండియా కంట్రీ మేనేజింగ్ డైరెక్టర్గా గుంజన్ సోని

Trinethram News : భారతదేశానికి కంట్రీ మేనేజింగ్ డైరెక్టర్ గా గుంజన్ సోనిని నియమించినట్టు యూట్యూబ్ ప్రకటించింది. వ్యాపారం, సాంకేతికత, మార్కెటింగ్, ఇ-కామర్స్ రంగాలలో రెండు దశాబ్దాలకు పైగా నాయకత్వ అనుభవం ఉన్న సోని భారతదేశంలో యూట్యూబ్ వృద్ధి, ఆవిష్కరణ ప్రయత్నాలకు…

Donald Trump : సమస్యను భారత్‌, పాక్ పరిష్కరించుకుంటాయి

Trinethram News : Apr 26, 2025, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, పాక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా ఏళ్లుగా భారత్, పాక్ కశ్మీర్ కోసం గొడవ పడుతున్నాయన్నారు. ఈ సమస్యను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయంటూ పేర్కొన్నారు.…

Firing : భారత్ – పాక్ మధ్య కాల్పులు

Trinethram News : భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ దుశ్చర్యకు పాల్పడింది. పాక్ ఆర్మీ కాల్పులు జరపడంతో భారత భద్రతా బలగాలు సైతం దాడులు చేస్తున్నాయి. దాంతో సరిహద్దు ప్రాంతంలో యుద్ధ వాతావరణం…

Indus River : పాకిస్థాన్ కు భారత్ బిగ్ షాక్

Trinethram News : భారత్, పాక్ మధ్య 1960లో సింధు జలాల ఒప్పందం జరిగింది. ఈ మేరకు సింధు, చీనాబ్, జీలం నదుల నీటిని పాక్ ఉపయోగించుకునే అవకాశముంది. వ్యవసాయం, గృహావసరాలకు ఈ నదులపైనే ఆ దేశం ఆధారపడుతోంది. భారత్ తాజాగా…

US Vice President : ఈ నెలలో భారత్కు అమెరికా ఉపాధ్యక్షుడు

Trinethram News : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ నెల 21 నుంచి 24 మధ్య భారత్కు సతీసమేతంగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయానికి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వాల్జ్ కూడా భారత్లోనే ఉండనున్నారు. ఈ…

Commonwealth Games : 2030 కామన్వెల్త్ గేమ్స్‌ నిర్వహణకు బిడ్‌ దాఖలు చేసిన భారత్‌

Trinethram News : Mar 21, 2025, ఒలింపిక్‌ తర్వాత అత్యంత ఆదరణ పొందిన, ఎక్కువ దేశాలు బరిలో నిలిచే కామన్వెల్త్‌ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. 2030 కామన్వెల్త్‌ క్రీడలను గుజరాత్‌లో నిర్వహించేందుకు భారత్‌ బిడ్‌ దాఖలు చేసినట్లు…

JD Vance : త్వరలో భారత్కు జేడీ వాన్స్!

Trinethram News : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈనెలాఖరులో భారత్లో పర్యటించే అవకాశం ఉంది. ఆయన వెంట సతీమణి ఉషా వాన్స్ కూడా రానున్నారు. అమెరికాలో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన ఉషను జేడీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.…

India to Final : ఛాంపియన్స్ ట్రోఫీ: ఫైనల్‌కు భారత్

Trinethram News : తొలి సెమీస్‌లో ఆసీస్‌పై 4 వికెట్ల తేడాతో భారత్ విజయం ఆసీస్ నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని 48.1 ఓవర్లలోనే చేధించిన భారత్ విరాట్ కోహ్లీ(84), శ్రేయస్(45), రాహుల్(42) రాణించిన భారత ఆటగాళ్లు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload…

Semi-Finals : రేపే సెమీస్.. భారత్ కీలక బౌలర్ దూరం

Trinethram News : Mar 03, 2025, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ సెమీస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కి ముందు భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్…

Jasprit Bumrah : ఐసీసీ అవార్డులు అందుకున్న బుమ్రా

Trinethram News : ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డులు అందున్నాడు. ఆదివారం మ్యాచ్ ప్రారంభానికి ముందు ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’, టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’…

Other Story

You cannot copy content of this page