Commonwealth Games : 2030 కామన్వెల్త్ గేమ్స్‌ నిర్వహణకు బిడ్‌ దాఖలు చేసిన భారత్‌

Trinethram News : Mar 21, 2025, ఒలింపిక్‌ తర్వాత అత్యంత ఆదరణ పొందిన, ఎక్కువ దేశాలు బరిలో నిలిచే కామన్వెల్త్‌ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. 2030 కామన్వెల్త్‌ క్రీడలను గుజరాత్‌లో నిర్వహించేందుకు భారత్‌ బిడ్‌ దాఖలు చేసినట్లు…

JD Vance : త్వరలో భారత్కు జేడీ వాన్స్!

Trinethram News : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈనెలాఖరులో భారత్లో పర్యటించే అవకాశం ఉంది. ఆయన వెంట సతీమణి ఉషా వాన్స్ కూడా రానున్నారు. అమెరికాలో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన ఉషను జేడీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.…

India to Final : ఛాంపియన్స్ ట్రోఫీ: ఫైనల్‌కు భారత్

Trinethram News : తొలి సెమీస్‌లో ఆసీస్‌పై 4 వికెట్ల తేడాతో భారత్ విజయం ఆసీస్ నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని 48.1 ఓవర్లలోనే చేధించిన భారత్ విరాట్ కోహ్లీ(84), శ్రేయస్(45), రాహుల్(42) రాణించిన భారత ఆటగాళ్లు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload…

Semi-Finals : రేపే సెమీస్.. భారత్ కీలక బౌలర్ దూరం

Trinethram News : Mar 03, 2025, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ సెమీస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కి ముందు భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్…

Jasprit Bumrah : ఐసీసీ అవార్డులు అందుకున్న బుమ్రా

Trinethram News : ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డులు అందున్నాడు. ఆదివారం మ్యాచ్ ప్రారంభానికి ముందు ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’, టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’…

Megastar Chiranjeevi : పాక్‌పై భారత్‌ విజయం.. చిరంజీవి స్పందన ఇదే!

Trinethram News : Feb 23, 2025,పాకిస్థాన్‌పై భారత్‌ సాధించిన విజయంపై టాలీవుడ్ ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. భారత్‌ ఘన విజయంపై చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ఈ అద్భుతమైన మ్యాచ్‌ను ఫ్రెండ్స్‌తో కలిసి ప్రత్యక్షంగా చూడడం థ్రిల్లింగ్‌గా…

India Won : ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఘన విజయం

Trinethram News : పాకిస్థాన్‍పై టీమిండియా గ్రాండ్ విక్టరీ. ఆరు వికెట్ల తేడాతో టీమిండియా విక్టరీ. వన్డేల్లో 51 సెంచరీ, పాక్‍పై 4వ శతకం సాధించిన కోహ్లీ. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Air Ambulance : త్వరలో అందుబాటులోకి ఎయిర్ అంబులెన్సులు

Trinethram News : దేశంలో త్వరలో ఎయిర్ అంబులెన్సులు అందుబాటు లోకి రానున్నాయి. ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ స్టార్టప్ ఇప్లే కంపెనీతో భారత్లో ఎయిర్ అంబులెన్సు సేవలందించే సంస్థ ఐసీఏటీటీ ఒప్పందం కుదుర్చుకుంది. 788 ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ ఎయిర్…

DOGE Aid : భారత్‌కు డోజ్‌ సాయాన్ని నిలిపివేసిన అమెరికా.. బీజేపీ స్పందన

Trinethram News : డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టాక అమెరికా విదేశీ విధానం పూర్తిగా మారిపోతోంది. ప్రభుత్వ వ్యయాన్ని కట్టడి చేసేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వృథా వ్యయం కట్టడే లక్ష్యంగా రూపొందించిన డోజ్ విభాగం సంచలన నిర్ణయాలను…

IND vs ENG : ఇంగ్లండ్‌ను ఊడ్చేసిన భారత్

ఇంగ్లండ్‌ను ఊడ్చేసిన భారత్ Trinethram News : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అహ్మదాబాద్ వేదికగా బుధవారం ఏకపక్షంగా సాగిన మూడో వన్డేలో టీమిండియా 142 పరుగుల…

Other Story

You cannot copy content of this page