ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ లో ప్రసవించిన విద్యార్థిని… మృతి

Trinethram News : నంద్యాల పాణ్యం మండలం శివారులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ లో మూడు నెలల క్రితం ఓ యువతి బిటెక్ ఫస్ట్ ఇయర్లో చేరింది. కాలేజీ కి సంబంధించిన హాస్టల్ లో ఉంటూ చదువు కొనసాగిస్తుంది. రాత్రి 9…

బోరుబావిలో పడిన బాలిక

Trinethram News : కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం పెనుమత్స గ్రామంలో జరిగిన ఘటన… వెంటనే స్పందించిన అధికార యంత్రాంగం… తప్పిన ప్రాణాపాయం… మెరుగైన వైద్య పరీక్షలు కోసం 108 లో బాలికను జిల్లా ఆసుపత్రికి తరలింపు…. సంఘటనా స్థలాన్ని…

హెల్త్ ఇన్సూరెన్స్‌‌ ఉన్నవ్యక్తులు ఇకపై అన్ని హాస్పిటల్స్‌‌లోనూ క్యాష్‌‌లెస్ పద్ధతిలో ట్రీట్‌‌మెంట్ చేయించుకోవచ్చు

Trinethram News : హైదరాబాద్ : హెల్త్ ఇన్సూరెన్స్‌‌ ఉన్నవ్యక్తులు ఇకపై అన్ని హాస్పిటల్స్‌‌లోనూ క్యాష్‌‌లెస్ పద్ధతిలో ట్రీట్‌‌మెంట్ చేయించుకోవచ్చు. ఈ మేరకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌‌‌‌డీఏఐ) తీసుకొచ్చిన కొత్త రూల్‌‌ అమలులోకి వచ్చింది. ఇప్పటి…

అస్వస్థతకు గురైన మాజీ హోంమంత్రి మొహమ్మద్ అలీ

అస్వస్థతకు గురైన మాజీ హోంమంత్రి మొహమ్మద్ అలీ తెలంగాణ మాజీ హోంమంత్రి, BRS నేత మహమ్మద్ అలీ అస్వస్థతకు గురయ్యారు. తెలంగాణ భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురై కిందపడ్డారు. వెంటనే ఆయనను పార్టీ శ్రేణులు ఆసుపత్రికి…

నేటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత

నేటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత.. నెట్‌వర్క్‌ హాస్పిటల్స్ యాజమాన్యాల సంఘం నిర్ణయం తమ డిమాండ్లను పరిష్కరించకపోవడంతో సమ్మె బాట పట్టిన నెట్‌వర్క్ ఆసుపత్రులు ప్రస్తుతం అడ్మిషన్‌లో ఉన్న రోగులకు యథావిధిగా చికిత్స అందించనున్నట్టు వెల్లడి కొత్తగా రోగులను చేర్చుకోబోమని…

రాత్రి పానీపూరీ తిన్న తర్వాత అన్నదమ్ముల ఇద్దరకు తీవ్ర అస్వస్థత

Trinethram News : ఏలూరు: జంగారెడ్డిగూడెంలో విషాదం.. రాత్రి పానీపూరీ తిన్న తర్వాత అన్నదమ్ముల ఇద్దరకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు బాలురు మృతి.. మృతులు రామకృష్ణ (10) విజయ్ (6)గా గుర్తింపు

కాకినాడ రూరల్ సూర్యరావుపేట ఎన్ టి ఆర్ బీచ్ దగ్గర సముద్రం లో కొట్టుకు వఛ్చిన యువతి మృతదేహం

Trinethram News : కాకినాడ జిల్లా కాకినాడ కాకినాడ రూరల్ సూర్యరావుపేట ఎన్ టి ఆర్ బీచ్ దగ్గర సముద్రం లో కొట్టుకు వఛ్చిన యువతి మృతదేహం మృతదేహం వద్ద.. ఐ డి కార్డు గుర్తింపు.. మృతురాలు మెడికో స్టూడెంట్ మృతదేహం…

విజయవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి లో కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిని పరామర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు

విజయవాడ(ప్రభుత్వ ఆసుపత్రి-విజయవాడ) విజయవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి లో కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిని పరామర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు …. నిన్న రాత్రి కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి దీక్షను భగ్నం చేసి వైద్యం కోసం కోడికత్తి…

అద్భుతమైన ఘట్టం….దేశంలోనే తొలిసారి.. కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తికి చేయి మార్పిడి!

అద్భుతమైన ఘట్టం….దేశంలోనే తొలిసారి.. కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తికి చేయి మార్పిడి! 65 ఏళ్ల వృద్ధుడికి ఒక చేయి.. 19 ఏళ్ల కుర్రాడికి రెండు చేతులు మార్చిన వైద్యులు ఇద్దరికీ ఒకేసారి ఆపరేషన్17 గంటలపాటు కొనసాగిన శస్త్ర చికిత్స విజయం సాధించిన…

సదరం సర్టిఫికెట్ కోసం 15 వేలు లంచం

సదరం సర్టిఫికెట్ కోసం 15 వేలు లంచం కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో కాంట్రాక్టు ఉద్యోగి సదరం సర్టిఫికెట్ ఇప్పించడానికి 15 వేలు లంచం తీసుకొని మోసం చేసాడని బాధితుడు సూపరింటెండెంట్‌కు పిర్యాదు చేసాడు.. #సూపరింటెండెంట్ సదరు కాంట్రాక్టు ఉద్యోగిని అడగగా పొంతన…

Other Story

<p>You cannot copy content of this page</p>