CM Chandrababu : ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

Chief Minister Chandrababu’s review of MSME and food processing departments రైతుల భాగస్వామ్యంతో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై కసరత్తు గ్రామాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఏర్పాటుకు ప్రోత్సాహం హర్టికల్చర్, ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ కు సహకారంతో రైతులకు…

Crop Loss : ఏపీలో 5.64 లక్షల ఎకరాల్లో పంట నష్టం

Crop loss in 5.64 lakh acres in AP Trinethram News : Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో భారీవర్షాలు, వరదల కారణంగా 19 జిల్లాల్లోని 5.64 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఒక్క వ్యవసాయశాఖ…

నేడు నూతన హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన

Trinethram News : హైదరాబాద్:మార్చి 27తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టు భవనానికి నేడు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ హాజరు కానున్నారు. కొత్త హైకోర్టు నిర్మాణం కోసం హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌…

పెదవేగి మండల పరిధి గోపన్నపాలెం సరిహద్దులో కోట్లాది రూపాయలతో నిర్మించిన ప్రాంతీయ

Trinethram News : ఏలూరుజిల్లాపెదవేగిఉద్యాన శిక్షణా కేంద్రం నేడు నిరుపయోగంగా మారింది.రాజుల సొమ్ము రాళ్లపాలు .ప్రభుత్వం సొమ్ము పరుల పాలు అణా చందంగా మారింది.ఇదే శిక్షణా కేంద్రం లో మరిన్ని కోట్ల రూపాయలతో ట్రాన్స్ జీన్స్ అనే సంస్థ అధిక దిగుబడులు…

హార్టీకల్చర్‌ హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు

Trinethram News : అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటను హార్టీకల్చర్‌ హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. స్థానిక పామాయిల్ పరిశ్రమను సోమవారం ఆయన సందర్శించారు. రూ.30 కోట్లతో బయోవిద్యుత్‌ ప్లాంట్‌ను…

You cannot copy content of this page