Home Minister Anita : ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్

తేదీ : 19/04/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, త్వరలోనే ప్రతి జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని హోం మంత్రి అనిత తెలిపారు. గుంటూరు రేంజ్ పరిధిలో నిర్వహించిన సమావేశంలో ఆమె…

Padma Awards : పద్మ’ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

Trinethram News : పద్మ అవార్డులు-2026 నామినేషన్ల ప్రక్రియను హోం మంత్రిత్వశాఖ ప్రారంభించింది. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించనున్న ఈ పురస్కారాలకు 2025 జులై 31 లోపు నామినేషన్లు, సిఫార్సులను పంపాలని ఓ అధికార ప్రకటనలో పేర్కొంది. వాటిని…

Home Minister Anita : సచివాలయంలో అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశం

Trinethram News : Andhra Pradesh : రాష్ట్ర సచివాలయంలోని 2వ బ్లాకులో జరిగిన అగ్నిప్రమాదంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. బ్యాటరీ, UPS రూమ్ ఫైర్ అలారం లేకపోవడంపై ఆరా తీశారు. అన్ని బ్లాకుల్లో ఫైర్ అలారాలు…

CCTV Camera : సీసీ కెమెరా ఉండాలి

తేదీ : 27/03/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జగ్గయ్యపేటలో ఏర్పాటుచేసిన 509 సీసీ కెమెరాలను హోం మంత్రి అనిత ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేరాలను అదుపు చేయడమే…

Vangalapudi Anita : పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలు చేపడతాం : హోంమంత్రి

Trinethram News Andhra Pradesh : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాలు, పోలీస్ వెల్ఫేర్పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సభ్యులు కొణతాల రామకృష్ణ ప్రశ్నించారు. ఇందుకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 16,862 కానిస్టేబుల్ పోస్టుల్లో…

Home Minister Anita : కానిస్టేబుల్కు సీమంతం చేసిన హోంమంత్రి

Trinethram News : Andhra Pradesh : హోంమంత్రి అనిత విశాఖలోని రేవతి అనే కానిస్టేబుల్కు సీమంతం చేశారు. సోదరిలా పసుపు, కుంకుమ అందించి ఆశీర్వదించారు. దీంతో ఆ మహిళ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. సోదరిలాంటి దానివని ఎల్లవేళలా అండగా…

Home Minister : పోలీసులను అభినందించిన హోం మంత్రి

తేదీ :21/02/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గన్నవరంలో ఒక ప్రముఖ కాలేజీలో చదివే మైనర్ విద్యార్థినిలు ఐదుగురు మిస్సింగ్ కేసులో వారి ఆచూకీ కోసం పల్నాడు జిల్లా ఎస్పీ ఉత్పరుల మేరకు సత్తెనపల్లి డి. యస్.…

Gyanesh Kumar : ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ నియామకం

Trinethram News : జ్ఞానేష్ కుమార్‌ను ఎన్నుకున్న ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో కూడిన ఎంపిక కమిటీ కొత్త చట్టం ప్రకారం మొదటి సీఈసీగా నియమితులైన జ్ఞానేష్ కుమార్ https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

తొక్కిసులాట ఘటనపై హోం మంత్రి దిగ్బ్రాంతి

తేదీ: 09/01/2025.తొక్కిసులాట ఘటనపై హోం మంత్రి దిగ్బ్రాంతి. కృష్ణాజిల్లా : ( త్రినేత్రం న్యూస్ ) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతిలో తేదీ : 08/01/2025 న అనగా బుధవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు టిక్కెట్లజారి సమయంలో జరిగిన తొక్కిసలాటలో…

విశాఖ సెంట్రల్ జైలును సందర్శించిన హోం మంత్రి వంగలపూడి అనిత

విశాఖ సెంట్రల్ జైలును సందర్శించిన హోం మంత్రి వంగలపూడి అనిత… Trinethram News : Andhra Pradesh : జైలులో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్న అనిత సెంట్రల్ జైల్లో గంజాయి సరఫారా ఆరోపణలు వచ్చాయి. ఇటీవలే జైల్లో సెల్ ఫోన్లు…

Other Story

You cannot copy content of this page