ఆలపాటి రాజా వర్సెస్ నాదెండ్ల మనోహర్! గుంటూరు టీడీపీలో ముసలం

Trinethram News : గుంటూరు టీడీపీలో ముసలం మొదలైనట్లు కనపడుతోంది. మాజీమంత్రి ఆలపాటి రాజా తన నివాసంలో ముఖ్య అనుచరులతో భేటీ అయ్యారు. తెనాలి సీటు జనసేనకు కేటాయిస్తారనే ప్రచారంతో టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా నాదెండ్ల…

గుంటూరు పై ఆసక్తి చూపుతున్న అలీ

Trinethram News : అమరావతి కొనసాగుతున్న వైసీపీ అభ్యర్ధుల ఎంపిక పై కసరత్తు .. ఈసారి ముస్లిం లకు ఒక ఎంపి స్థానం ఇచ్చే యోచన లో వైసీపీ.. గుంటూరు,నంద్యాల లో ఒక స్థానం లో ఇచ్చే యోచన. కొలిక్కి రాని…

రాజధాని గ్రామం మందడంలో భోగి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు

రాజధాని గ్రామం మందడంలో భోగి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అధిక ధరలు, నిరుద్యోగం, ప్రభుత్వ పెత్తందారీ పోకడలు, రాజకీయ హింస వంటి పలు అంశాలతో తయారు చేసిన ప్లకార్డులను భోగి మంటల్లో వేసిన…

ఆడపడుచులకు అన్న గా పండుగ కానుక

ఆడపడుచులకు అన్న గా పండుగ కానుక వినుకొండ నియోజకవర్గం లోని ఆడపడుచులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో మీ అన్న గా చిరు కానుక అందిస్తున్నామని శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. జనని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గం లోని ప్రతి ఒక్క…

గుంటూరు సిఐడి కార్యాలయానికి టిడిపి అధినేత చంద్రబాబు

Trinethram News : కృష్ణాజిల్లా: గన్నవరం గుంటూరు సిఐడి కార్యాలయానికి టిడిపి అధినేత చంద్రబాబు.. హైదరాబాదు నుండి హెలికాప్టర్ లో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబు. గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబు స్వాగతం పలికిన గన్నవరం టిడిపి ఇన్చార్జి…

గుంటూరు సిఐడి కార్యాలయానికి మాజీ సీఎం చంద్ర బాబు నాయుడు రాక.

గుంటూరు సిఐడి కార్యాలయానికి మాజీ సీఎం చంద్ర బాబు నాయుడు రాక. Trinethram News : గుంటూరు జిల్లా ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ మద్యం ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు… హైకోర్టు ఆదేశాల మేరకు పూచీకత్తు…

పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ. -వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. వేల్పూరు గ్రామం లో జగనన్న ఆరోగ్య సురక్ష-2 క్యాంపు నిర్వహణ._ శిబిరాన్ని సందర్శించి రోగులను పరామర్శించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. _ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య…

నూతన రైల్వే ఎక్ష్ప్రెస్ సర్వీసుల ప్రారంభోత్సవ కార్యక్రమం

గుంటూరు నగరంలోని రైల్వే స్టేషన్ నందు దక్షిణ మధ్య రైల్వే వారి ఆధ్వర్యంలో గుంటూరు నుండి విశాఖపట్నం,నర్సాపూర్ నుండి హుబ్లీ మరియు రేణిగుంట నుండి నంద్యాల వరకు వేళ్ళు నూతన రైల్వే ఎక్ష్ప్రెస్ సర్వీసుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజలనుద్దేశించి…

కాపు సంక్షేమ యువసేన బాపట్ల నియోజకవర్గం యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పసుపులేటి మహేష్ ని నియమించడం జరిగింది

కాపు సంక్షేమ యువసేన బాపట్ల నియోజకవర్గం యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పసుపులేటి మహేష్ ని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కాపు సంక్షేమ యువసేన అధ్యక్షులు మరియు బాపట్ల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నవబోతు తేజ గారు,…

20 మంది కానిస్టేబుళ్ల బదిలీలు

Trinethram News : గుంటూరు జిల్లా 20 మంది కానిస్టేబుళ్ల బదిలీలు… జిల్లా లోని వివిధ పోలీసు స్టేషన్లలో పని చేస్తున్న 20 మంది పోలీసు కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు……

Other Story

You cannot copy content of this page