పేరుకే పెద్ద ఆస్పత్రి, కనీసం పార్థివ వాహనం లేని దుస్థితిలో ఉంది గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి

పేరు గొప్ప ఊరు దిబ్బపేరుకే పెద్ద ఆస్పత్రి, కనీసం పార్థివ వాహనం లేని దుస్థితిలో ఉంది గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి. గోదావరిఖని తనేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ దృష్టి సారించింది ఖని ప్రభుత్వ జనరల్…

3 రోజు దీక్ష పక్క భవనం కోసం ఎన్ని ఉద్యమాలు అయినా చేయడానికి సిద్ధం టౌన్ సెక్రటరీ మహేష్

3 రోజు దీక్ష పక్క భవనం కోసం ఎన్ని ఉద్యమాలు అయినా చేయడానికి సిద్ధం టౌన్ సెక్రటరీ మహేష్వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్వికారాబాద్ లోని ఆర్డిఓ ఆఫీస్ ఎదురుగా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ పక్కా భవనం ఏర్పాటు కోసం నిరాహార…

పేద గిరిజన బిడ్డ సభావత్ సంగీత కి MBBS చదువుకు 64000 ఆర్థిక సహాయం చేసిన MLC తీన్మార్ మల్లన్న

పేద గిరిజన బిడ్డ సభావత్ సంగీత కి MBBS చదువుకు 64000 ఆర్థిక సహాయం చేసిన MLC తీన్మార్ మల్లన్న వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్-నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కళాశాల లో సీటు పొందినసంగీత-అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి…

రెవంత్ సర్కార్ వచ్చాకే ఆటోడ్రైవర్ల బతుకులు అగం

రెవంత్ సర్కార్ వచ్చాకే ఆటోడ్రైవర్ల బతుకులు అగం కాంగ్రెస్ ప్రభుత్వంఆటోడ్రైవర్ల జీవనభృతి కల్పించాలి రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ గోదావరిఖని త్రినేత్రం నిష్ప్రతినిధి తెలంగాణ రాష్ట్రం లో రేవంత్ కాంగ్రెస్ సర్కారు వచ్చాకే…

సామాన్యులకు షాక్‌.. పెరిగిన గ్యాస్ సిలిండర్‌ ధర

సామాన్యులకు షాక్‌.. పెరిగిన గ్యాస్ సిలిండర్‌ ధర..!! Trinethram News : న్యూఢిల్లీ: దీపావళి పండుగ వేళ దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడుతున్న సామాన్యులపై మరో భారం మోపింది. పెట్రో ధరలు తగ్గుతాయంటూ లీకులిస్తూ…

నేటి నుండి అన్ని రేషన్ దుకాణాల్లో బియ్యం తో పాటు కందిపప్పు, పంచదార, జొన్నలు సరఫరా

నేటి నుండి అన్ని రేషన్ దుకాణాల్లో బియ్యం తో పాటు కందిపప్పు, పంచదార, జొన్నలు సరఫరా రాష్ట్రంలోని రేషన్ కార్డ్ దారులందరికీ నవంబరు నుంచి ఉచిత బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, జొన్నలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు…

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి సూర్యారావు అనారోగ్యంతో

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి సూర్యారావు అనారోగ్యంతో హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మంగళవారం హైదరాబాద్ పర్యాటనలో ఉన్న రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు కలిసి ప్రభుత్వ…

లెక్చరర్ను సస్పెండ్ చేయాలి

లెక్చరర్ను సస్పెండ్ చేయాలి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం ప్రభుత్వ జునియార్ కాళాశాల ఎదుట యువజన సంఘాల ధర్నావిద్యార్థినిపట్లఅసభ్యంగా ప్రవర్తించిన లెక్చరర్ ను వెంటనేసస్పెండు చేయాలని జూనియర్ కళాశాల ఆవరణలోయువజనసంఘాలు ధర్నా నిర్వహించారు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

అభివృద్ధికి ‘రుడా’ దోహదపడుతుంది కాంగ్రెస్ నాయకుడు పీక అరుణ్ కుమార్

అభివృద్ధికి ‘రుడా’ దోహదపడుతుంది కాంగ్రెస్ నాయకుడు పీక అరుణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఐటి మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ధన్యవాదములు తెలిపారు గోదావరిఖని త్రినేత్రం…

భోగాపురం లో క్రికెట్ స్టేడియం

భోగాపురం లో క్రికెట్ స్టేడియం ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే పలు వ్యాపార సంస్థల ఏర్పాటు, విశాఖ సమీపాన భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నారు. తాజాగా, అక్కడ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నారు. Trinethram News : భోగాపురం…

You cannot copy content of this page