CM Chandrababu : శుభవార్త చెప్పిన ముఖ్యమంత్రి

తేదీ : 05/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ ముప్పాళ్ళలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించడం జరిగింది. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాతలకు…

CM Revanth : మహిళా సంఘాలకు గుడ్ న్యూస్

Trinethram News : Telangana : రాబోయే రోజుల్లో ప్రతీ మండలంలో మహిళలకు రైస్ మిల్లులు, గిడ్డంగులు ఏర్పాటు చేయిస్తామని CM రేవంత్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో 33% మంది మహిళలను MLAలు, MPలుగా గెలిపించుకుంటామని చెప్పారు. ‘మహిళా సంఘాల సభ్యుల…

Good News for Builders : భవన నిర్మాణదారులకు శుభవార్త

Trinethram News : Andhra Pradesh : ఐదంతస్తుల లోపు లేదా 18 మీటర్లలోపు భవన నిర్మాణ అనుమతులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని ప్రభుత్వం వెల్లడించింది. టౌన్లానింగ్ అధికారుల అనుమతి అవసరం లేదని తెలిపింది. రిజిస్టర్డ్ LPTలు, ఇంజినీర్ల సమక్షంలో…

Elevated Corridor : అభయారణ్యంలో ఎలివేటెడ్ కారిడార్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Trinethram News : Telangana : తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్-శ్రీశైలం-నంద్యాల ప్రాంతాలకు ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్. ఈ మార్గంలో కొత్తగా ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి రానుంది. ఈ కారిడార్‌ పూర్తయితే.. తెలంగాణ-ఏపీ మధ్య ప్రయాణం 45 నిమిషాలు తగ్గుతుంది. ఈ ప్రాజెక్ట్‌…

Tidco Houses : యువతకు షాపులు టిడ్కో ఇళ్ల వద్ద

తేదీ : 20/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , యువకులు మరియు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో గృహ సముదాయాల వద్ద ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. మొత్తంగా 599 షాపులు…

Ration Dealers : రేషన్ డీలర్లకు శుభవార్త

తేదీ : 18/02/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రేషన్ డీలర్లకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పడం జరిగింది. కమిషన్ మరియు నిత్య అవసరాల రవాణా నిమిత్తం రూపాయలు 210.44 కోట్లకు పాలన అనుమతి మంజూరు చేసింది. ఈ…

Auto Drivers : ఆటో డ్రైవర్లకు శుభవార్త

తేదీ : 15/02/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పడం జరిగింది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో ఆటో రిక్షాల పరిమితిని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బియస్ 6,…

LTC : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ Trinethram News : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ (లీవ్ ట్రావెల్ కన్సెషన్) స్కీమ్ కింద ప్రీమియం రైళ్లలోనూ ప్రయాణించే వెసులుబాటును కేంద్రం కల్పించింది. తేజస్, వందే భారత్, హంసఫర్ వంటి ఎక్స్ప్రెస్ రైళ్లలో…

కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే

కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే..! Trinethram News : Telangana : రాష్ట్రంలోని లక్షలాది ప్రజలు ఎప్పటి నుంచో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. వారందరికీ ప్రభుత్వ శుభవార్త చెప్పింది. ఈ నెల 26 అంటే,…

మహిళలకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 1న ప్రభుత్వం భారీ ప్రకటన!

మహిళలకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 1న ప్రభుత్వం భారీ ప్రకటన! Trinethram News : Jan 10, 2025, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న, కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో నిర్మలా సీతారామన్ మహిళల కోసం…

Other Story

You cannot copy content of this page