Home Minister : పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చేముందు జాగ్రత్త: హోంమంత్రి

Be careful before giving cell phones to children: Home Minister Trinethram News : Andhra Pradesh : ఆడపిల్లలపై అత్యాచారం చేయాలనే ఆలోచన వచ్చిందంటే భయపడేలా శిక్షలు అమలు చేసేందుకు చట్టాలు రూపొందిస్తామని హోంమంత్రి అనిత అన్నారు.…

Minister Sitakka : ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన

Minister Sitakka’s visit to Mulugu district ములుగు జిల్లా : జులై 14 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ములుగు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో ఈరోజు ఉదయం పర్యటించారు.మంత్రి సీతక్క, దీనిలో భాగంగా కస్తూర్భా బాలికల ఆశ్రమ పాఠశాల ను, కంటైనర్…

Collapsed Slab : బాలికల యూనివర్సిటీ హాస్టల్ లో కుప్పకూలిన స్లాబ్

Collapsed slab in girls university hostel Trinethram News : హన్మకొండ జిల్లా : జులై 13బాలికల హాస్టల్లో స్లాబ్ కుప్పకూలిన ఘటన హనుమకొండ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కాకతీయ యూనివర్సిటీ పోతన బాలికల హాస్టల్ అర్ధరాత్రి స్లాబ్…

Tet : ఇకపై ఏడాదికి రెండుసార్లు టెట్​

Tet twice a year from now on Trinethram News : Telangana : టెట్​(టీచర్స్​ ఎలిజిబిలిటీ టెస్ట్​)ను ఇకపై ఏడాదికి రెండు సార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్​లో ఒకసారి, డిసెంబర్​లో రెండోసారి టెట్​ నిర్వహించనున్నారు. ఈ మేరకు…

Mallu Ravi had Breakfast : విద్యార్థిని లతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన – మల్లు రవి

Mallu Ravi had breakfast with the students గద్వాల జిల్లా కేంద్రంలోని భీంనగర్ లోని ప్రభుత్వ బి.సి.బాలికల వసతిగృహాన్ని జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ తో కలిసి నాగర్‌కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లు…

మహబూబ్ నగర్, ఏనుగొండ,తెలంగాణ రాష్ట్రం మార్చ్-16 :

మహబూబ్ నగర్ జిల్ల, ఏనుగొండ గ్రామం లో ఉన్న అనాథ బాల బాలికల ఆవాస వసతి గృహాన్ని సందర్శించి పిల్లలతో కాసేపు సమయాన్ని గడిపిన అనంతరం అక్షిత ఫౌండేషన్ ఆద్వర్యంలో 50 కేజీ ల బియ్యం ఆశ్రమానికి అందజేసిన అక్షిత ఫౌండేషన్…

కాంగ్రెస్ కొత్త పథకం : మహిళలకు నెలకు రూ.5000

తాము అధికారంలోకి వస్తే పేద ఆడబిడ్డల కోసం ఇందిరమ్మ అభయం పథకం అమలు చేస్తామని పీసీసీ చీఫ్ షర్మిల తెలిపారు. ‘ఈ పథకం కింద పేద ఆడబిడ్డలకు ప్రతి నెల రూ.5వేలు ఇస్తాం. ఇవాళ లాంఛ్ చేసిన యాప్లో అర్హులైన కొందరు…

ఆడపిల్లల కోసం చంద్రన్న కానుక.. అధికారంలోకి వచ్చిన వెంటనే ‘కలలకు రెక్కలు’ పథకం

ఎన్టీఆర్ జిల్లా: మైలవరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu).. యువతులకు తియ్యటి వార్త చెప్పారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. శుక్రవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ, రానున్న…

బంగారు పతకం సాధించిన తెలంగాణ సాఫ్ట్‌ బాల్ బాలికల జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు

41వ జూనియర్ నేషనల్ సాఫ్ట్‌ బాల్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ సాఫ్ట్‌ బాల్ బాలికల జట్టు బంగారు పతకం సాధించింది. ఈ నెల 21 నుండి 25 వరకు, బీహార్‌లోని పాట్నాలోని పాట్లీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ లో జరిగిన 41వ జూనియర్ నేషనల్…

సిద్దిపేట ప్రథమ స్థానంలో నిలవాలి:

Trinethram News : సిద్దిపేట నియోజకవర్గం పదిలో ప్రథమ స్థానం లో నిలవాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గర్ల్స్ హై స్కూల్ లో కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు.హరీష్‌ రావు ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్… ఈ…

Other Story

You cannot copy content of this page