Municipal Commission : 23 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ

Transfer of 23 Municipal Commission Trinethram News తెలంగాణ రాష్ట్రానికి చెందిన 23 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఈ ఉత్తర్వులు జారీ…

కాంగ్రెస్‌లో చేరనున్న మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి?

Trinethram News : హైదరాబాద్:మార్చి 23లోక్ సభ ఎన్నికల వేళ అధి కార కాంగ్రెస్ పార్టీలోకి వల సలు పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చు కునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మేయర్ విజయలక్ష్మితో పాటు…

కాంగ్రెస్ లో చేరనున్న హైదరాబాద్ మేయర్ బిఆర్ఎస్ నేత గద్వాల విజయలక్ష్మి

రేపు కాంగ్రెస్ లో చేరనున్న హైదరాబాద్ మేయర్ బిఆర్ఎస్ నేత గద్వాల విజయలక్ష్మి మేయర్ తో పాటు కాంగ్రెస్ లో చేరనున్న 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి మేయర్ విజయలక్ష్మి. మేయర్ చేరికతో…

దూరప్రాంతాల నుంచి వచ్చి, ఉద్యోగాలకు సెలవు పెట్టి, గంటలపాటు వరుసలో నిల్చుని నగరంలో ప్రజాపాలన దరఖాస్తులను సమర్పించిన పేదలు మోసపోయారు

హైదరాబాద్‌: దూరప్రాంతాల నుంచి వచ్చి, ఉద్యోగాలకు సెలవు పెట్టి, గంటలపాటు వరుసలో నిల్చుని నగరంలో ప్రజాపాలన దరఖాస్తులను సమర్పించిన పేదలు మోసపోయారు. జీహెచ్‌ఎంసీలోని కొందరు అవినీతి అధికారుల చేతివాటం ఫలితమిది. స్వీకరించిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ చేయకపోవడమే అందుకు నిదర్శనం.…

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు షాక్… హెచ్ఆర్ఏలో కోత

Trinethram News : హైదరాబాద్:మార్చి 17టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఇటీవల వేతనాలు పెంచిన ప్రభుత్వం హెచ్ఆర్ఏలో కోత విధించింది. పనిచేసే ప్రాంతాన్ని బట్టి ఇంటి అద్దె భత్యం స్లాబుల్లో మార్పులు చేసింది. దీనివల్ల జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేసే ఉద్యో గులకు అధిక నష్టం…

ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా నేడు బీఆర్ఎస్ నిరసన

ఎల్ఆర్‌ఎస్‌పై (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పోరుబాటకు దిగింది. ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో, హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కార్యాలయాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. 7వ తేదీన జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను…

నేడు జీహెచ్‌ఎంసీ ప్రజావాణి

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ప్రజావాణి ఉంటుందని కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ తెలిపారు. ప్రజావాణి సందర్భంగా హెడ్‌ ఆఫీస్‌లో ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఫోన్‌ ఇన్‌ ప్రోగ్రామ్‌ 040-2322 2182 నంబర్‌కు తమ సమస్యలను తెలుపాలన్నారు.…

సచివాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో ప్రారంభమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం

సచివాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ పై సమీక్ష. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం రీజనల్…

త్వరలో మెట్రో నూతన మార్గాలకు శంకుస్థాపన

హైదరాబాద్‌ నగరంలో మెట్రోరైలు కొత్త మార్గాలకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల దస్త్రాలు కనిపించడం లేదని, అనుమతులు ఆన్‌లైన్లో సక్రమంగా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజుల్లో…

హాట్‌హాట్‌గా జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ మీటింగ్

Trinethram News : హైదరాబాద్ : రెండో రోజు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం (GHMC Council Meeting) హాట్‌హాట్‌గా సాగుతోంది. మంగళవారం ఉదయం మేయర్ గద్వాల విజయలక్ష్మి (Mayor Gadwala Vijayalakshmi) అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం మొదలైంది.. ఈ సందర్భంగా…

Other Story

You cannot copy content of this page