అమెరికాలో తెలుగు విద్యార్థి కిడ్నాప్.. 1200 డాలర్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు

Trinethram News : అమెరికా క్లీవ్‌ల్యాండ్ యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్న అబ్దుల్ మహ్మద్(25) మార్చి 7 నుంచి కనపడలేదు.. ఇంతలో అబ్దుల్ మహ్మద్ తండ్రికి కిడ్నాపర్ల నుండి 1200 డాలర్లు ఇస్తే వారి కొడుకును వదిలేస్తామని కాల్ వచ్చింది. క్లీవ్‌ల్యాండ్ డ్రగ్స్…

ఛాక్ ‌పీస్ పౌడర్‌తో మెడిసిన్స్.. అంతరాష్ట్ర నకిలీ మందుల ముఠా అరెస్ట్.

తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్ పోలీసులు అంతర్రాష్ట్ర నెట్‌వర్కను విచ్చిన్నం చేశారు. ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో ఉన్న నెక్టార్ హెర్బ్స్ అండ్ డ్రగ్స్ అనే ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీలో ఛాక్ పీస్ పౌడర్‌తో మందులు తయారు చేసే ముఠాను పట్టుకున్నారు ఉత్తరాఖండ్ ఫార్మా…

పశుసంవర్ధక శాఖలో మరో స్కామ్..కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్న ఏసీబీ

ఆవుల కొనుగోలులో 3 కోట్ల నిధులు తమ బినామీ ఖాతాలోకి మళ్లించిన కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు.. ప్రభుత్వ నిధుల నుండి 8.5 కోట్లు గత ప్రభుత్వం విడుదల చేసింది.. ఆవులు అమ్మిన వ్యాపారులకు మాత్రం 4 కోట్ల రూపాయలు మాత్రమే…

ప్రేమ జంటలే టార్గెట్..! గంజాయి మత్తులో ఏం చేస్తారో వారికే తెలియదు..గంజాయి గ్యాంగ్ అరాచకాలు

శివ శంకర్. చలువాది నార్కట్ పల్లి – అద్దంకి బైపాస్ రోడ్డు వారికి టార్గెట్… నల్గొండకు చెందిన కుంచం చందు, ప్రశాంత్‌, రాజు, చింతా నాగరాజు, అన్నెపూరి లక్ష్మణ్‌, శివరాత్రి ముకేష్‌, మైనర్ బాలుడు జులాయిగా తిరిగేవారు. ఈజీ మనీ కోసం…

తల్లిదండ్రులూ బీకేర్‌ఫుల్ చాక్లెట్లు అనుకుంటే పెను ప్రమాదమే

గంజాయి ముఠా రూట్‌ మార్చింది. నిన్నటి వరకు గంజాయి రూపంలో విక్రయం, కాని ఇప్పుడు చాక్లెట్ల రూపంలో అమ్మకం.గతంలో హవారా బ్యాచ్, ఓ వర్గం టార్గెట్‌. కాని ఇప్పుడు స్కూల్, కాలేజ్ విద్యార్థులే లక్ష్యం. వారికి చాక్లెట్ల రూపంలో అందించి, వ్యసనంగా…

వ్యభిచార ముఠాను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

వ్యభిచార ముఠాను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ : జనవరి 20హైదరాబాద్‌ అబిడ్స్‌లోని ఫార్చ్యూన్ హోటల్‌లో ఈరోజు వ్యభిచార ముఠాను పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు. ఉద్యోగాల పేరుతో విదేశాల నుంచి యువతులను రప్పించి వారితో బల వంతంగా వ్యభిచారం…

You cannot copy content of this page