Mla Dagumati : పేద ప్రజలను డబ్బులు పేరుతో మోసం చేస్తున్న ముఠాను ఆటలు అరికట్టే ఎమ్మెల్యే
త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 14: నెల్లూరు జిల్లా: కావలి. కావలి ప్రజలను కాపాడిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డికి ప్రజల నుంచి అభినందనల వెల్లువ, కావలి:తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో అక్కడి ప్రజలకు ఆర్థిక కేటుగాడు షేక్.సుభాని తన…