CPM : నాడు సిపిఎం పోరాటమే నేడు ప్రభుత్వం స్పందన మంచినీటి సమస్య తీరనున్న గిరిజన గ్రామం

అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 26: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం మాదల గ్రామపంచాయతీ దాబుగుడ గ్రామంలో సిపిఎం పార్టీ పోరాటం ఫలితంగా మంచినీటి సమస్య తీరనున్నది. సుమారు 50 కుటుంబాలు 350 పై జనాభా కలిగిన…

మురికి కాలువను తొలగించరా

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్రేపల్లి వార్డులో మంచినీరు, త్రాగునీరు పక్కకి మురికి కాలువ ఉంది మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ, కంటికి కనిపిస్తుంది, గత కొన్ని రోజుల నుండి మురికి కాలువను తొలగించడం…

Madipelli Mallesh : లబ్ధిదారులకు మిషన్ భగీరథ మంచినీళ్ళ పంపు పాస్ బుక్ లను అందజేసిన రెండోవ డివిజన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ ఇందిరమ్మ కాలనీ, పీకే రామయ్యా కాలని,ఆటో కాలనిలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ మంచినీళ్లు అందియాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యేగా గెలిచిన 15 రోజులకే.మొట్ట మొదటిగా…

Scarcity of Fresh Water : మంచినీటి కొరత

డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. మా సమస్య ప్రభుత్వ అధికారులకు పట్టదా? డిండి మండల పరిధిలోని తవకలాపూర్ గ్రామంలో పెద్దమ్మ కాలనీలో 50 ఇండ్లకు మంచినీరు లేక నెల రోజులు కావస్తున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు.గ్రామ పంచాయతీ తీసుకుపోయిన నేనేం…

కరీంనగర్ పట్టణంలో మంచినీటి సరఫరా పథకానికి శ్రీకారం

కరీంనగర్ పట్టణంలో మంచినీటి సరఫరా పథకానికి శ్రీకారం కరీంనగర్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులను కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ నెల 24న ప్రారంభించను న్నారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి…

Kommu Venu : ద్వారకా నగర్ ప్రజల నీటి కష్టాలు తొలగించడం కోసం మంచినీటి సరఫరా చేసిన కార్పొరేటర్ కొమ్ము వేణు

Kommu Venu, the corporator who supplied fresh water to alleviate the water woes of the people of Dwarka Nagar గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం మున్సిపల్ పరిధిలో స్థానిక 45వ డివిజన్ లో…

మిషన్ భగీరథ ప్రాజెక్టుపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు

వేసవి ప్రారంభమైన నేపథ్యంలో మంచినీటీ సరఫరా, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, పెండింగ్ పనులతో పాటు పెండింగ్ బిల్లులపై అధికారులతో చర్చించనున్నారు. మిషన్ భగీరథపై అభియోగాలు రావడంతో ప్రభుత్వం ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.

Other Story

You cannot copy content of this page