Free Sand : ఉచిత ఇసుక ఎలా తీసుకెళ్లాలంటే?

How to take free sand? Trinethram News : Andhra Pradesh : ఉచిత ఇసుక కోసం శాండ్ డిపోకు వెళ్లి ఆధార్, ఫోన్ నంబర్, అడ్రస్, వాహనం నంబర్ ఇవ్వాలి. అధికారి నిర్ణయించిన లోడింగ్, ట్రాన్స్పోర్ట్ ఫీజును ఆన్లైన్లో…

Free Sand : వినియోగదారులకు ఉచిత ఇసుక

Free sand for customers Trinethram News : బాపట్ల : ఈ నెల 8వ తేదీ సోమవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి వినియోగదారులకు ఉచిత ఇసుక రేవుల వద్ద వాహనంలోకి ఇసుక లోడింగ్ ఖర్చు, ప్రయాణ ఖర్చులు…

KTR : దేశంలోనే తొలిసారి రైతుబంధు అమలు చేశాం: కేటీఆర్‌

We implemented Rythu Bandhu for the first time in the country: KTR Trinethram News : Jun 25, 2024, రైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ విప్లవాత్మక పథకాలు అమలు చేశారని మాజీ మత్రి కేటీఆర్‌ అన్నారు.…

Free Travel : నెల రోజుల్లో ఏపీ మహిళలకు ఉచిత ప్రయాణం?

Free travel for AP women in a month? Trinethram News : అమరావతి:జూన్ 20ఆర్టీసీ బ‌స్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌక‌ర్యం క‌ల్పించ‌డంపై ఏపీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డిఈరోజు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే…

పెరిగిన ఆర్టీసీ టికెట్ ధరలు!

Increased RTC ticket prices! తెలంగాణలో టోల్ ప్లాజాలున్న మార్గాల్లో నడిచే బస్సుల్లోటికెట్ ఛార్జీలోని టోల్ రుసుమును RTC గౌ3 చొప్పునపెంచింది. కేంద్రం ఇటీవల టోల్ ఛార్జీలు పెంచడంతోఈ నిర్ణయం తీసుకుంది. ఎక్స్ప్రెస్లో కౌ10 నుంచిఔ13కు, డీలక్స్, లగ్జరీ, రాజధాని, గరుడ,…

ఎన్నికల ఫిర్యాదుల కొరకు ప్రత్యేక ఫోన్ నంబర్ – 9440796184

Trinethram News : పల్నాడు జిల్లా ప్రజలు స్వేచ్చగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడమే మా ప్రధాన ధ్యేయం – ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ సార్వత్రిక ఎన్నికలు – 2024 దృష్ట్యా పల్నాడు జిల్లా వ్యాప్తంగా…

అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం’.. ప్రొద్దుటూరు ‘ప్రజాగళం’లో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు కడప జిల్లాలో పర్యటించారు. ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్ లో రోడ్ షో నిర్వహించారు. జగన్ పాలనలో మీకు నష్టం కలిగితే టిడిపికి ఓటు వేయండని కోరారు. కడప ఎవరి సొత్తు కాదు..…

ముంబయిని మురికివాడల రహితంగా తీర్చిదిద్దుతాం: కేంద్ర మంత్రి

Trinethram News : Mar 30, 2024, ముంబయిని మురికివాడల రహితంగా తీర్చిదిద్దుతాం: కేంద్ర మంత్రిముంబయిని మురికివాడలు లేని నగరంగా మార్చాలనే లక్ష్యానికి భారత ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం అన్నారు. ఆయన అక్కడ నివాసితులకు…

చిలుకలకు ₹444 బస్ టికెట్ కొట్టిన కండక్టర్

Trinethram News : కర్ణాటక – ఓ మహిళ తన మనవరాలితో కలిసి బెంగళూరు నుంచి మైసూరుకు బస్సులో ప్రయాణించింది. 4 చిలుకలను వెంట తీసుకొచ్చింది. ‘శక్తి’ పథకంలో భాగంగా వారికి కండక్టర్ ఫ్రీ టికెట్ ఇచ్చాడు కానీ చిలుకలను బాలలుగా…

You cannot copy content of this page