Dr. Chandrasekhar : మాదిగ అమరవీరుల సంస్మరణ లొ మాజీ మంత్రివర్యులు: డాక్టర్ చంద్రశేఖర్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ అమరవీరుల సంస్మరణ, సభలో పాల్గొన్న కాంగ్రెస్ నేత మాజీ మంత్రివర్యులు డాక్టర్ చంద్రశేఖర్ హైదరాబాద్ టూరిజం ప్లాజా లో జరిగిన మాదిగ అమరవీరుల సంస్మరణ సభలో మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్ పాల్గొన్నారు.మాదిగ…

Vidadala Rajini : హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి విడదల రజిని

హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి విడదల రజిని Trinethram News : ఆంధ్రప్రదేశ్ : సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు వేధించారని కోటి అనే వ్యక్తి ఫిర్యాదు దాఖలు చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్…

మాజీ మంత్రి ముద్దు కృష్ణమ నాయుడు కు 7 వ వర్ధంతి సందర్బంగా

మాజీ మంత్రి ముద్దు కృష్ణమ నాయుడు కు 7 వ వర్ధంతి సందర్బంగా నగరి త్రినేత్రం న్యూస్. ఉదయం 10 గంటలకు వడమాలపేట అంబేద్కర్ స్టేట్యూ సమీపంలో అన్నదానం కార్యక్రమంప్రాధమిక ఆరోగ్య కేంద్రం కు అవసరమైన దుప్పట్లు, దిండ్లు అందిచడంఉదయం 11…

Former Ministers Kakani : నెల్లూరులో మాజీ మంత్రులు కాకాణి… మీడియా సమావేశం

నెల్లూరులో మాజీ మంత్రులు కాకాణి… మీడియా సమావేశం.. Trinethram News : Nellore : మాజీ మంత్రి కాకాణి కామెంట్స్…. నెల్లూరు డిప్యూటీ మేయర్… బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నికల్లో టిడిపి తరఫున అభ్యర్థులను పెట్టుకుని గెలిపించుకున్నామని చెప్పే.…

BRS : బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ని కలిసిన

బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ని కలిసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ శైలజ హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్నేహలత దంపతులు,…

చివరి మడి వరకు నీళ్లు ఇచ్చిన రైతు నాయకుడు కేసీఆర్‌: కేటీఆర్‌

చివరి మడి వరకు నీళ్లు ఇచ్చిన రైతు నాయకుడు కేసీఆర్‌: కేటీఆర్‌ Trinethram : తెలంగాణ : Jan 28, 2025 : తెలంగాణలో చివరి మడి వరకు నీళ్లు ఇచ్చిన రైతు నాయకుడు కేసీఆర్‌ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి…

RK Roja : లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు – మాజీ మంత్రి ఆర్.కె రోజా

లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు – మాజీ మంత్రి ఆర్.కె రోజా Trinethram News : Andhra Pradesh : చంద్రబాబు కొడుకు నారా లోకేష్ ప్రచారానికి పవన్ కళ్యాణ్ అడ్డు వస్తాడు అని చంద్రబాబు…

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ మాజీ మంత్రిపై కేసు నమోదు

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ మాజీ మంత్రిపై కేసు నమోదు Trinethram News : వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. కాకాణిపై నెల్లూరు జిల్లా కావలి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.…

Harish Rao : సిద్దిపేట పట్టణం గాడిచర్లపల్లి 15 వ వార్డ్ లో నిర్వహించిన వార్డ్ సభలో ( గ్రామ సభలో) పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు

ఎలక్షన్ల ముందు అందరికీ పరమాన్నమన్నారు,ఇప్పుడు అందరికీ పంగనామాలు పెడుతున్నారు. నిర్బంధాల మధ్య గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఎన్నిసార్లు ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టాలి? దరఖాస్తు పెట్టిన ప్రతిసారి 30, 40 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులను ఆన్ లైన్…

ఈడి విచారణకు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్!

ఈడి విచారణకు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్! Trinethram News : హైదరాబాద్: జనవరి 16ఫార్ములా ఈ-కార్ రేసులో గురువారం ఈడీ విచార ణకు హాజరుకానున్నట్లు మాజీ మంత్రి కేటీఆర్, బుధవారం సాయంత్రం ప్రకటించారు. ఈ రేస్ కోసం విదేశీ సంస్థకు…

Other Story

You cannot copy content of this page