అప్పన్నపేట ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్

Trinethram News : పెద్దపల్లి జిల్లా ఫిబ్రవరి 10పెద్దపల్లి జిల్లా మండలం లోని అప్పన్నపేట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో శనివారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈసందర్భంగా కాంప్లెక్స్ హెచ్ఎం పురుషోత్తం జంక్ ఫుడ్ వద్దు. ఇంటి వంట ముద్దు…

రూ.29కే కేజీ బియ్యం

‘భారత్ రైస్’ పేరిట రూ.29కే కేజీ బియ్యం ఇచ్చే కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 6న (మంగళవారం) ఢిల్లీలో కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్ దీన్ని ప్రారంభించనున్నారు. తొలి విడతలో నాఫెడ్, NCCF, కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల ద్వారా…

వచ్చే వారం నుంచి రిటైల్ మార్కెట్‌లో రూ.29కే భారత్ రైస్

సబ్సిడీతో కూడిన బియ్యంను రిటైల్ మార్కెట్‌లో అందుబాటులోకి తెస్తున్నామన్న కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్, రిటైల్ చైన్ కేంద్రీయ బండార్‌లో ఈ బియ్యం అందుబాటులో ఉంటాయని వెల్లడి భారత్ రైస్ 5 కిలోలు, 10 కిలోల ప్యాక్స్ అందుబాటులో…

అజినో మోటో… మనం నిత్యం తినే ఫాస్ట్ ఫుడ్లో టెస్టెడ్ సాల్ట్ అనేది వాడబడతాయి

అజినో మోటో… మనం నిత్యం తినే ఫాస్ట్ ఫుడ్లో టెస్టెడ్ సాల్ట్ అనేది వాడబడతాయి.ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది భారతదేశంలో చైనా నుంచి దిగుమతి అవ్వడానికి కారణం ఫేర్టిలైజర్స్ పేరు మీద వస్తుంది. ఇది చైనా ఒక ప్రత్యేక పథకం కింద…

నేలపైనే నిద్ర.. కొబ్బరి నీళ్లే ఆహారం.. మోదీ ఉపవాస దీక్ష

నేలపైనే నిద్ర.. కొబ్బరి నీళ్లే ఆహారం.. మోదీ ఉపవాస దీక్ష అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధాని మోదీ కఠిన ఉపవాస దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రధాని నేలపైనే నిద్రిస్తున్నారని, కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల…

మన రాజు రాజు గారే మరి

అయోధ్య భోజనం ఖర్చు అంతా ప్రభాస్ దే! రూ.50 కోట్లు పైగా ఖర్చు! అతిథ్యం, అన్నదానం గురించి ప్రస్తావనకు వస్తే ముందుగా మాట్లాడుకునేది ప్రభాస్ గురించే. తోటి నటీనటులు నుంచి సెట్స్ బాయ్స్ వరకు చాలా మంది ప్రభాస్ ఇంటి భోజనం…

ఈ ‘సూపర్ బగ్’ బాక్టీరియా ప్రాణాలు తీస్తుంది… ఫుడ్ విషయంలో కాస్త జాగ్రత్త

E. coli: ఈ ‘సూపర్ బగ్’ బాక్టీరియా ప్రాణాలు తీస్తుంది… ఫుడ్ విషయంలో కాస్త జాగ్రత్తఅమెరికాలో మాంసం విక్రయాలు జరిపే ఓ కంపెనీ దాదాపు 3,000 కిలోల మాంసాన్ని మార్కెట్ నుంచి వెనక్కి రప్పించింది. ఆ మాంసంలో ప్రాణం తీసే బ్యాక్టీరియా…

Other Story

You cannot copy content of this page