MLA Vegulla : నిరుపేదల పాలిట వరం అన్నా క్యాంటీన్ లు

నిర్వాహకులు నాణ్యత పాటించాలి అన్నా క్యాంటీన్ ఆకస్మిక తనిఖీ లో ఎమ్మెల్యే వేగుళ్ళTrinethram News : మండపేట. ఎంతో మంది నిరుపేదలు అన్నా క్యాంటీన్ ను నమ్ముకునే జీవనం సాగిస్తున్నారని, ప్రజలందరికీ నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించేందుకు నిర్వాహకులు కృషి చేయాలని…

Students Sick : ఆహారం కలుషితం 22 మంది విద్యార్థినిలకు అస్వస్థత

ఆహారం కలుషితం 22 మంది విద్యార్థినిలకు అస్వస్థత. తేదీ : 29/01/2025. సూర్యాపేట జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; తెలంగాణ రాష్ట్రం , సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల వసతి గృహంలో ఆహారం కలుషితం ఘటన కలకలం రేపింది.…

Tirumala : తిరుమలలో అపచారం

తిరుమలలో అపచారం Trinethram News : తిరుమల : కలియుగ దైవం కొలువైన తిరుమల కొండపై అపచారం జరిగింది. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు కొండపైకి కోడిగుడ్లు, మాంసాహార పలావ్ తీసుకొచ్చారు. రాంభగీచ బస్టాప్ వద్ద వారు ఈ నిషేధిత ఆహారపదార్థాలు…

సంక్రాంతి పండగ పురస్కరించుకుని, బాపనమ్మ గుడి యూత్, అన్నదాన కార్యక్రమం, వికలాంగులకు వస్త్ర దానం, అనపర్తి మాజీ ఎమ్మెల్యే

సంక్రాంతి పండగ పురస్కరించుకుని, బాపనమ్మ గుడి యూత్, అన్నదాన కార్యక్రమం, వికలాంగులకు వస్త్ర దానం, అనపర్తి మాజీ ఎమ్మెల్యే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి: త్రినేత్రం న్యూస్ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అనపర్తి మండలం అనపర్తి గ్రామంలో గల బాపనమ్మ…

మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్?

మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్? 23 మంది విద్యార్థులకు అస్వస్థత కరీంనగర్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రాష్ట్రంలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ పరంపర కొనసాగుతూనే ఉంది. సీఎం, మంత్రులు గురుకులాల బాట పట్టినా విద్యార్థుల హాస్టల్స్‌లో ఎలాంటి…

Collector Koya Harsha : విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష

విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష *అలరించిన సైన్స్ ఫెయిర్ *రామగుండం, ఎన్టిపిసి లోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రామగుండం, డిసెంబర్-13: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రభుత్వ పాఠశాలలో చదివి పిల్లలకు నాణ్యమైన…

Food Poisoning : నాగర్ కర్నూల్ జిల్లా కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినిలకు ఫుడ్ పాయిజన్

నాగర్ కర్నూల్ జిల్లా కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినిలకు ఫుడ్ పాయిజన్ Trinethram News : నాగర్ కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ మండలం నాగనూలు కస్తూర్బా విద్యాలయంలో ముగ్గురు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అస్వస్థతకు గురైన ముగ్గురు విద్యార్థినిలు ప్రేమలత…

CM Revanth : నేడు కోకాకోలా ఫ్యాక్టరీని ప్రారంభించనున్న సీఎం

నేడు కోకాకోలా ఫ్యాక్టరీని ప్రారంభించనున్న సీఎం Dec 02, 2024, Trinethram News : తెలంగాణ : కోకాకోలా, థమ్స్‌అప్‌ లాంటి శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్‌ బేవరేజెస్‌ సంస్థ సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌ ఫుడ్‌పార్కులో నిర్మించిన భారీ…

భోజనంలో పురుగులు రావడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్

భోజనంలో పురుగులు రావడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. అమరావతి:గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో భోజనంలో పురుగులు రావడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బాధ్యుడైన హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. దీంతో శుక్రవారం అర్ధరాత్రి…

మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

ఫుడ్ పాయిజన్‌కు కారణం ఇదే.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు ఇటీవల తెలంగాణలోని పలు గిరిజన హాస్టళ్లు, మిడ్ డే మిల్స్‌లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తాజాగా, ఈ ఘటనలపై…

Other Story

You cannot copy content of this page