Floods : భారీ వరదలు.. కూలీలను రక్షించిన NDRF సిబ్బంది

Heavy floods.. NDRF personnel rescued laborers Trinethram News : భద్రాద్రి జిల్లాలో వరదల్లో చిక్కుకున్న కూలీలను ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రక్షించారు. ఏలూరు నుంచి వచ్చిన హెలికాప్టర్‌లో కూలీలను తరలించారు. అశ్వారావు పేట మండలం నారాయణపురం గ్రామంలో పెద్దవాగు కాలువ…

Flood : భారీ వర్షాలతో భద్రాద్రి జిల్లాలో 14 గ్రామాలు ఆగమాగం

14 villages in Bhadradri district flooded due to heavy rains Trinethram News : భద్రాది జిల్లా : జులై 19తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో భద్రాద్రి -కొత్తగూడెం జిల్లా అశ్వా…

Flood : జూరాల ప్రాజెక్టుకు వరద

Jural project flood Trinethram News : జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్రా : ష్ట్రంలో పలు ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు SRSP ప్రాజెక్టులోకి 21 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుత నీటిమట్టం 1,065…

Nindukundala Almatti Dam : నిండుకుండల ఆల్మట్టి డ్యాం : గేట్లు తెరవనున్న అధికారులు

Nindukundala Almatti Dam: Officials to open gates Trinethram News : Andhra Pradesh కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరగడంతో ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తివేశారు. దీంతో దిగువన ఉన్న నారాయణ పూర్ జలాశయంలోకి వరద చేరుకుంటోంది. ఇవాళ…

వరద నీటిలో కొట్టుకుపోయిన యువకుడు

A young man who was washed away by the flood waters Trinethram News : Maharashtra : Jul 15, 2024, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రత్నగిరి జిల్లా ఖేడ్ ప్రాంతంలో వరద నీరు జనావాసాల్లోకి…

భారీ వర్షాలు.. రోడ్లపై మోకాళ్లలోతు నీరు

Heavy rains.. Knee deep water on the roads Trinethram News : Mumbai : Jul 08, 2024, దేశ వాణిజ్య రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆరు గంటల పాటు ఏకధాటిగా కుంభవృ ష్టి కురవగా…

కెన్యా వరద బాధితులకు భారత్ సాయం

Trinethram News : కెన్యాలో వరద బాధిత ప్రజలకు సాయం అందించేందుకు భారత్ సిద్ధమైంది. కెన్యా ప్రజలకు మంగళవారం 40 టన్నుల మందులు, వైద్య సామగ్రిని పంపింది. సరుకులను భారత వైమానిక దళానికి చెందిన సైనిక రవాణా విమానంలో ఆఫ్రికన్ దేశానికి…

వరదలు కారణంగా 120 మందికి పైగా ప్రాణాలు కొలిపోయారు

బ్రెజిల్ లో భారీ వర్షాలు కురవడంతో ఆ ప్రాంతాలు అన్ని నీటమునిగాయి. వరదలు కారణంగా 120 మందికి పైగా ప్రాణాలు కొలిపోయారు. 756 మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు, 141 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.

వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌!

Trinethram News : Mar 29, 2024, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా వరదల వల్ల ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం పెరిగిపోతోంది. దీనికి చెక్‌ పెట్టేందుకే కొత్త టెక్నాలజీ అందుబాటులోకి…

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో తుపాను కారణంగా కుంభవృష్టి కురిసింది

బలమైన గాలులకు తోడు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. మొత్తం 130చోట్ల నుంచి వరదల సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోని ఎనిమిది కౌంటీల్లో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు గవర్నర్‌ ప్రకటించారు. తుపాను కారణంగా దెబ్బతినడంతో పసిఫిక్‌…

Other Story

You cannot copy content of this page