కోల్‌కతా లో కుప్పకూలివ ఐదంతస్తుల భవనం : ఇద్దరు మృతి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతా లో నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో పది మందిని సహాయక సిబ్బంది కాపాడారు. శిథిలాల కింద మరికొంత మంది ఉండొచ్చని…

ఇంటి స్థలం ఉంటే ఐదు లక్షల సాయం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఇళ్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం…

పంచముఖ వ్యూహం,6 సూత్రాలతో ఎన్నికలకు పోతున్నాం

Trinethram News : 05.02.2024 రాబోవు ఎన్నికల్లో పంచముఖ వ్యూహంతో, 6 సూత్రాలతో ముందుకు వెళ్తాం కర్ణాటక, తెలంగాణ రాష్ట్రల్లో మాదిరిగా గ్యారెంటీ పథకాలు అమలు చేయడం

ఐదుగురు మనుమరాళ్లతో చిరంజీవి ఫొటో

ఐదుగురు మనుమరాళ్లతో చిరంజీవి ఫొటో పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన చిరంజీవి తన ఐదుగురు మనుమరాళ్లతో దిగిన ఫొటోను కోడలు ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కాగా ఇందులో క్లింకార ముఖం కనపడకుండా బర్ల్ చేశారు.

You cannot copy content of this page