హత్య రాజకీయాలకు పాల్పడి వ్యవస్థలను బ్రష్టు పట్టించిన నీచపు చరిత్ర గత BRS ప్రభుత్వానిది.

Trinethram News : మంత్రి జూప‌ల్లి కృష్ణారావు సంక్రాంతి పండుగ రోజున ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కల్పించారు. 👉నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో డిసెంబర్ 29న వ్యక్తిగత కారణాల వల్ల…

ఘనంగా ఐనవోలు మల్లికార్జున స్వామి ఉత్సవాలు

Trinethram News : హన్మకొండ జిల్లా: జనవరి 15హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని మల్లికార్జున స్వామివారి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో స్వామివారి సాధారణ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా,…

యువత ప్రాణాలు తీస్తున్న పతంగులు

Trinethram News : సంగారెడ్డి జిల్లా జనవరి 15సంక్రాంతి పండుగ పూట సంగారెడ్డి జిల్లా ఝ‌రా సంగం మండ‌లంలో సోమవారం విషాదం నెల‌కొంది. పొట్‌ప‌ల్లి గ్రామంలో గాలపటం ఎగరవేయగా.. అది విద్యుత్ తీగ‌ల్లో చిక్కుకుంది. దాంతో గాలిపటం తీసేందుకు ప్రయత్నిస్తుండగా శివ‌కు…

ఈ సంక్రాంతి పండుగకు TSRTC సరికొత్త రికార్డు సృష్టించింది

Trinethram News : తెలంగాణ గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలు ఇళ్లకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటున్నారని సజ్జనార్ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు

పండగపూట ఘోర రోడ్డు ప్రమాదం

Trinethram News : శ్రీకాకుళం… ఒకరు మృతి సుమారు 30 మంది యాత్రలకు గాయాలు పలాస మండలం మొగిలిపాడు సమీపంలో జాతీయ రహదారిపై పండగపూట ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును వెనుక నుంచి మరో…

తెలుగు రాష్ట్రాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

Trinethram News : కరీంనగర్ జిల్లా:జనవరి 15తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండగ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పండుగ శోభతో తెలుగు లోగిళ్లు కళకళలాడుతున్నాయి. సోమవారం సంక్రాంతి పండుగ పర్వదినం కావడంతో ఊరూవాడ తెల్లవారు జామునే తెలుగింటి ఆడపడుచులు వాకిళ్లలో రంగురంగుల ముగ్గులు…

విశాఖ విమానాశ్రయం లో ప్రయాణికుల పడిగాపులు!

విశాఖ… విశాఖ విమానాశ్రయం లో ప్రయాణికుల పడిగాపులు! ప్రతికూల వాతావరణం కారణంగా విశాఖ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం నుంచి పలు విమాన సర్వీసులు రద్దు! విశాఖకు వచ్చేవి, విశాఖ నుంచి వెళ్లే సర్వీసులు రద్దు కావడంతో పండగపూట గమ్యస్థానానికి చేరుకోలేక ప్రయాణికులు…

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ టోకెన్ లేని భక్తులకుశ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం నిన్న శ్రీవారిని దర్శించుకున్న 86,107 మంది భక్తులు నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.13 కోట్లు. కనుమ పండుగ సందర్భంగా తిరుమలలో రేపు…

ఏపీలో పండుగపూట విషాదం..రెండు బస్సులు ఢీ, 20 మంది !

ఏపీలో పండుగపూట విషాదం..రెండు బస్సులు ఢీ, 20 మంది ! శ్రీకాకుళం జిల్లా పలాస బైపాస్ రోడ్డు లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీ కొట్టుకున్నాయి. ముందున్న బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది ఓ…

ఆడపడుచులకు అన్న గా పండుగ కానుక

ఆడపడుచులకు అన్న గా పండుగ కానుక వినుకొండ నియోజకవర్గం లోని ఆడపడుచులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో మీ అన్న గా చిరు కానుక అందిస్తున్నామని శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. జనని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గం లోని ప్రతి ఒక్క…

You cannot copy content of this page