Maoist Week : నేటి నుంచి మావోయిస్టు వారోత్సవాలు

నేటి నుంచి మావోయిస్టు వారోత్సవాలు Trinethram News : ములుగు : Dec 02, 2024, సోమవారం నుండి మావోయిస్టు పిఎల్ జిఏ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 2- 8వ తేదీ వరకు వారం రోజులపాటు వారోత్సవాలు నిర్వహించడం…

CM Revanth : రైతుల జీవితాల్లో పండగ తెచ్చాం: సీఎం రేవంత్

రైతుల జీవితాల్లో పండగ తెచ్చాం: సీఎం రేవంత్ Trinethram News : Telangana : Nov 30, 2024, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే రూ.54వేల కోట్లతో రైతుల జీవితాల్లో పండగ తెచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.…

మెగా పేరెంట్స్ సమావేశాన్ని పండుగలా నిర్వహించాలి

మెగా పేరెంట్స్ సమావేశాన్ని పండుగలా నిర్వహించాలిTrinethram News : ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం.కంభం: డిసెంబర్ 7న నిర్వహించనున్న మెగా పేరెంట్, టీచర్ సమావేశాన్ని పండుగ వాతావరణంలో, అంగరంగ వైభవంగా నిర్వహించాలని, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కోన.శశిధర్ కోరారు. పాఠశాలల సమగ్ర…

శ్రీ అనంత పద్మనాభ స్వామి చక్ర స్నానం తో జాతర ముగింపు

శ్రీ అనంత పద్మనాభ స్వామి చక్ర స్నానం తో జాతర ముగింపు, వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి జాతర ఉత్సవాలు నేటి స్వామి వారి చక్ర స్నానం తో ముగిశాయి..జాతర ఉత్సవాలు ఘనంగా జరుపుటకు…

ఐక్యమత్యానికి నిదర్శనం గ్యార్మీ పండుగ అని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు

ఐక్యమత్యానికి నిదర్శనం గ్యార్మీ పండుగ అని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127 డివిజన్ లోని వెంకట్ రామి రెడ్డి నగర్ లో గ్యార్మీ పండుగను ఆదివారం వైభవంగా…

Buddhist Dharma Diksha : బౌద్ధ ధర్మ దీక్ష ఉత్సవం

ఆంధ్ర ప్రదేశ్, త్రినేత్రం న్యూస్, త్రిపురాంతకం మండలం, మేడిపి గ్రామం.బౌద్ధ ధర్మ దీక్ష ఉత్సవంమేడ్పి గ్రామంలో ,బౌద్ధ ధర్మా దీక్ష ఉత్సవ సభ్యులు, మరియు అంబేద్కర్ కమిటీ సభ్యులు, ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9 గంటలకి నవంబర్ 24వ తేదీ ఒంగోలులో…

పండగ పూట ఆర్టీసీ నిలువు దోపిడి

పండగ పూట ఆర్టీసీ నిలువు దోపిడి పొద్దున ఒక టికెట్ రేటు రాత్రి ఒక టికెట్ రేటు Trinethram News : కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు సాధారణంగా రూ.330 ఉండగా దీపావళి సందర్భంగా ఊర్లకు వెళ్లి తిరుగు ప్రయాణాల కోసం వెళ్లే…

రాష్ట్ర శాసన సభాపతి నివాసంలో ఘనంగా దీపావళి సంబురాలు

రాష్ట్ర శాసన సభాపతి నివాసంలో ఘనంగా దీపావళి సంబురాలు. వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దీపావళిపండుగను కుటుంబసభ్యులు,వ్యక్తిగతసహాయకులతోకలిసితనఅధికారనివాసంలోజరుపుకున్నారు.ముందుగా పూజగదిలోధన్వంతరిపూజనిర్వహించి అందరికీ తీర్ధ ప్రసాదాలను అందించారు.అనంతరం కుటుంబ సభ్యులు,వ్యక్తిగతసహాయకులతో కలిసి ప్రసాద్ కుమార్ బాణా…

భారీగా పెరిగిన వంటనూనెల ధరలు

భారీగా పెరిగిన వంటనూనెల ధరలు.!! హైదరాబాద్, విశాఖపట్నం విజయవాడ : Trinethram News : దీపావళి పండుగకు ముందు వంటనూనెల ధరలు అమాంతం పెరిగాయి. గత నెలలో ₹100గా ఉన్న లీటర్ పామాయిల్ ధర ₹137కి చేరగా, సోయాబీన్ ₹120 నుంచి…

బంగారం ప్రియులకు ఉపశమనం.. తగ్గిన బంగారం ధరలు

బంగారం ప్రియులకు ఉపశమనం.. తగ్గిన బంగారం ధరలు Trinethram News : దీపావళి పండుగ నేపథ్యంలో గోల్డ్ ప్రియులకు శుభవార్త. దేశీయ బులియన్ మార్కెట్‌లో బుధవారం దాకా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎట్టకేలకు గురువారం తగ్గాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ…

Other Story

You cannot copy content of this page