MLC Kavitha : నేడు కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ

Hearing on Kavitha’s bail petition today Trinethram News : MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అనంతరం విచారణ చేపట్టనున్నారు. ఈకేసుపై…

నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ

Delhi High Court hearing on MLC Kavitha’s bail petitions today లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు నిరాకరణ.. దీంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత.. ప్రస్తుతం జ్యుడీషీయల్ రిమాండ్లో…

కవిత బెయిల్ పిటిషన్.. కోర్టులో మళ్లీ ట్విస్ట్

Kavitha’s bail petition.. Twist again in the court Trinethram News : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్యే కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలను సోమవారానికి…

కవిత బెయిల్‌ పిటిషన్‌ విచారణ 24న

Kavitha’s bail petition will be heard on 24th Trinethram News : 3 కరెన్సీ నోట్ల నంబర్లే ‘టోకెన్‌’గా హవాలా! లిక్కర్‌ కేసు అనుబంధ చార్జిషీట్‌లో ఈడీ మరో నలుగురి ప్రమేయంపై వాదనలు అనుబంధ చార్జిషీట్‌ పరిగణనపై తీర్పును…

నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడి షియల్ కస్టడీ

Judicial custody of MLC Kavitha will end today Trinethram News : హైదరాబాద్:మే 20ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత జ్యుడీషియల్ కస్టడీ సోమ వారంతో ముగియనున్నది. ఇడి, సిబిఐ రెండు కేసుల్లో నూ సోమవారం…

కేజీవాల్ కు బెయిల్ మంజూరు

Trinethram News : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2024 జూన్ 1 వరకు ఆయనకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరైంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్…

నేను చెప్పాల్సింది చెప్పా.. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడగింపు

Trinethram News : ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ ఇవ్వాల్టితో ముగిసింది. దీంతో ఈడీ అధికారులు కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ క్రమంలో ధర్మాసనం కవిత జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడగించింది.…

కోలీవుడ్‌పై ఈడీ దాడులు.. సినీ ప్రముఖుల ఇళ్లలో సోదాలు

Trinethram News : తమిళచిత్ర పరిశ్రమ కోలీవుడ్‌పై ఈడీ ఫోకస్ పెట్టింది. గత నెలలో ఢిల్లీలో 2వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సీజ్ చేసిన అధికారులు ఈ కేసులో కోలీవుడ్ నిర్మాత జాఫర్ సాధిక్‌ను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ద్వారా…

కేరళ ముఖ్యమంత్రి కుమార్తె పై మనీ లాండరింగ్ కేసు

Trinethram News : కేరళ సీఎం పినరన్ విజయన్ కుమార్తె వీణ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేస్ నమోదు చేసింది. అక్రమ చెల్లింపులకు సంబంధించి వీణతో పాటు మరికొందరి పై ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. 2017…

ఈడీ సోదాలు.. వాషింగ్‌ మెషిన్‌లో రూ. 2.5 కోట్ల నగదు

Trinethram News : ఢిల్లీ: విదేశీ మారక ద్రవ్య(ఫెరా) నిబంధనల ఉల్లంఘన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జరిపిన సోదాల్లో భారీగా డబ్బు పట్టుబడింది. అయితే ఈసారి దొరికిన డబ్బు బీరువాల్లోనో, లాకర్లోనో కాదు వాషింగ్‌మెషిన్‌లో ప్రత్యక్షమైంది.. ఢిల్లీలోని క్యాప్రికార్నియన్‌ షిప్పింగ్‌ కంపెనీకి…

Other Story

You cannot copy content of this page