Minister Lokesh : దివ్యాంగ విద్యార్థుల కోసం మంత్రి లోకేష్ చొరవ ప్రశంసనీయం

Minister Lokesh’s initiative for disabled students is commendable Trinethram News : అమరావతి 8/7/2024 ఐఐటీ,ఎన్ఐటిల్లో దివ్యాంగ విద్యార్థులు సీట్లు కోల్పోకుండా ప్రత్యేక జీవో ద్వారా సత్వర చర్యలు చేపట్టిన రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖ మంత్రి…

Sajjanar : ఐటీ ఉద్యోగులకు సజ్జనార్ కీలక విజ్ఞప్తి

Sajjanar is a key appeal for IT employees Trinethram News : Jul 03, 2024, HYD: IT కారిడార్ లో మెరుగైన, నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు RTC ఓ సర్వేను నిర్వహిస్తున్నట్లు TGSRTC ఎండీ సజ్జనార్…

వారధి ద్వారా వచ్చిన ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రిన్సిపల్

Principal harassing the employees who came through the bridge ఆస్పత్రికి సంబంధం లేకున్న మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభుత్వ ఆస్పత్రి పై పెత్తనం వారధి ద్వారా వచ్చిన వారిని తొలగించి ఏలైన్ కాంట్రాక్ట్ సంస్థకు ఇచ్చి తనకు నచ్చిన…

Good News for Employees : ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

AP Govt good news for employees Trinethram News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వారానికి ఐదు రోజుల విధానాన్ని పొడిగించింది. ఈ నెల 27తో ఐదు రోజుల పని విధానం ముగుస్తుంది.…

Section 80C Limit : సెక్షన్ 80C పరిమితి ఈసారైనా పెరిగేనా?

Will section 80C limit increase this time? Trinethram News : బడ్జెట్‌ వచ్చిన ప్రతిసారీ వేతన జీవులు ఆశగా ఎదురుచూసే వాటిలో శ్లాబుల సవరణ ఒకటైతే.. సెక్షన్‌ 80C రెండోది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, సెక్షన్ 80C…

ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీఎఫ్‌ అకౌంట్‌పై కీలక నిర్ణయం..ఇక డబ్బు ఆటోమేటిక్‌గా బదిలీ

Trinethram News : 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై వారం రోజులు దాటింది. EPFOకి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా EPFO ​​ఖాతా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ వార్త మీకు…

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 43.2శాతం కరువు భత్యం

వేతన సవరణలో భాగంగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 43.2శాతం కరువు భత్యం(డీఏ) ఖరారైంది. ఇటీవల జరిగిన వేతన సవరణలో ఆర్టీసీ ఉద్యోగులకు రావల్సిన 82.6 శాతం డీఏ బకాయిలలో ప్రభుత్వం 31.1 శాతాన్ని మూల వేతనంలో కలిపింది ఇంకా 51.5 శాతం…

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా కీలక ఆదేశాలు

రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలవుతోంది, ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందే. సువిధ యాప్‌ ద్వారా అనుమతులు తీసుకోవాలి ఇప్పటి వరకు 392 దరఖాస్తులు పరిష్కరించాం. వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 46 మందిపై చర్యలు తీసుకున్నాం.…

బెంగళూరులో తాగునీటి కటకట.. వర్క్ ఫ్రం హోం ప్రకటించిన కొన్ని కంపెనీలు

బెంగళూరులో నీటి కొరతతో ఐటీ ఉద్యోగులు ఖాళీ బిందెలతో ఆర్.ఓ కేంద్రాల వద్ద ప్రతిరోజూ ఉదయం బారులు తీరుతున్నారు. నీటి కొరతతో గిన్నెలు కడగటానికి ప్రత్యామ్నాయలు చూసుకుంటున్నామని.. రోజుకు 500 వెచ్చించినా నీరు దొరకడం లేదని, వర్క్ ఫ్రం హోంతో ఇంటి…

ఆర్టీసీలో 3,035 ఉద్యోగాల భర్తీ!

Trinethram News : రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో మూడు వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేసే అవకాశాలున్నాయి. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య 15 లక్షల మంది పెరిగారు. ఆక్యుపెన్సీ రేషియో 65 శాతం నుంచి 100 శాతానికి…

You cannot copy content of this page