Emergency Landing : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Air India plane emergency landing at Shamshabad airport Trinethram News : Hyderabad : శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ టర్నేషనల్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. కేరళలోని కొచ్చిన్ విమానాశ్రయం నుంచి దేశ రాజధాని…

Samvidhan Killing Day : జూన్‌ 25 సంవిధాన్‌ హత్యా దివస్‌

June 25 Samvidhan Killing Day జూన్‌ 25 సంవిధాన్‌ హత్యా దివస్‌: కేంద్రం సంచలన నిర్ణయం Trinethram News : న్యూ ఢిల్లీ :జులై 12కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 25ను ‘సంవిధాన్ హత్యా దివాస్‌’గా ప్రకటించింది.…

ప్రయాణికుడికి అస్వస్థత.. దారి మళ్లిన విమానం

Trinethram News : Mar 29, 2024, విమానం గాలిలో ఉండగా ప్రయాణికుడికి అస్వస్థత కలగడంతో ఆ విమానం దారి మళ్లింది. శుక్రవారం ఇండిగోకు చెందిన 6ఈ-178 విమానం పట్నా నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరింది. అయితే విమానం గాలిలో ఉండగా ఒక…

పెరగనున్న ఔషధాల ధరలు!

Trinethram News : Mar 29, 2024, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి అత్యవసర మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.నిత్యావసర ఔషధాల జాబితాలోని మందుల ధరలను 0.0055% పెంచనున్నట్లు నేషనల్…

బాల్టిమోర్’ బ్రిడ్జి పునఃనిర్మాణానికి రూ.480 కోట్లు

Trinethram News : Mar 29, 2024, ‘బాల్టిమోర్’ బ్రిడ్జి పునఃనిర్మాణానికి రూ.480 కోట్లుఇటీవల నౌక ఢీకొని కుప్పకూలిన అమెరికాలోని బాల్టిమోర్ వంతెన నిర్మానం కోసం ఫెడరల్ ప్రభుత్వం ప్రాథమికంగా 60 మిలియన్ డాలర్ల (రూ.480 కోట్లు) అత్యవసర నిధులను కేటాయించింది.…

Other Story

You cannot copy content of this page