ప్రొఫెసర్ గా. ఎంపికైన.బైసాని

ప్రొఫెసర్ గా. ఎంపికైన.బైసాని. Trinethram News : ప్రకాశం.జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం.AP SCERT లో ప్రొఫెసర్ గా ఎన్నికైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల L. కోట, కంభం మండలం ప్రధానోపాధ్యాయులు బైసాని వెంకట రామ కృష్ణ గారికి హృదయ…

ఏపిలో కొత్తగా 53 కళాశాలలు

ఏపిలో కొత్తగా 53 కళాశాలలు .. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం Trinethram News : Andhra Pradesh : 37 మండలాల్లో 47, 2 పట్టణ ప్రాంతాల్లో ఆరు ప్రైవేటు కళాశాలల ఏర్పాటుకు ఆమోదం ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల…

2వ రోజు ధర్మ సమాజ్ పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్షలు

2వ రోజు ధర్మ సమాజ్ పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్షలు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ఉచిత విద్య, వైద్యం మరియు ఉపాధి, భూమి, ఇల్లు నిరాహార దీక్షలు వికారాబాద్ జిల్లా కేంద్రంలో రెండవ రోజున ధర్మ సమాజ్…

Nara Lokesh : ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం: మంత్రి నారా లోకేశ్

ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం: మంత్రి నారా లోకేశ్ Trinethram News : Andhra Pradesh : ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై నిర్వహించిన…

మెగా పేరెంట్స్ సమావేశాన్ని పండుగలా నిర్వహించాలి

మెగా పేరెంట్స్ సమావేశాన్ని పండుగలా నిర్వహించాలిTrinethram News : ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం.కంభం: డిసెంబర్ 7న నిర్వహించనున్న మెగా పేరెంట్, టీచర్ సమావేశాన్ని పండుగ వాతావరణంలో, అంగరంగ వైభవంగా నిర్వహించాలని, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కోన.శశిధర్ కోరారు. పాఠశాలల సమగ్ర…

మణిపూర్‌లో నేటి నుంచి పాఠశాలలు, కాలేజీలు పునఃప్రారంభం

మణిపూర్‌లో నేటి నుంచి పాఠశాలలు, కాలేజీలు పునఃప్రారంభం Trinethram News : మణిపూర్‌ : Nov 29, 2024, మణిపూర్‌లో పాఠశాలలు, కాలేజీలు శుక్రవారం నుంచి పునఃప్రారంభించనున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. హింసాత్మక ఘటనలతో ఇంపాల్, జిరిబామ్…

మధ్యాహ్న భోజన స్కీంలో సమస్యలున్నయ్‌ : విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి

మధ్యాహ్న భోజన స్కీంలో సమస్యలున్నయ్‌ : విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి..!! ఇబ్రహీంపట్నం: మధ్యాహ్న భోజన పథకంలో చాలా సమస్యలు కనపడుతున్నాయని విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ జడ్పీహెచ్‌ఎస్‌ను బుధవారం…

Orange Alert : సాయంత్రానికి తుఫాన్‌గా మారనున్న వాయుగుండం

Trinethram News : చెన్నై: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. సాయంత్రానికి తుఫాన్‌గా మారనున్న వాయుగుండం.. ఈనెల 30న తీరం దాటనున్న ఫెంగల్‌ తుఫాన్‌.. కారైకల్‌, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశంచెన్నై సహా నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. నాగపట్నంలో వర్ష…

DSC : నేడు డిఎస్సి సిలబస్ విడుదల

నేడు డిఎస్సి సిలబస్ విడుదల Trinethram News : Andhra Pradesh : ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్సి సిలబస్ బుధవారం విడుదల కానుంది.త్వరలో విడుదల కానున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ నేపథ్యంలో సిలబస్ ను బుధవారం విడుదల చేస్తున్నామని…

MEO-2 : కంభం ఎంఈఓ-2 గా బాధ్యలు చేపట్టిన శ్రీనివాసులు

కంభం ఎంఈఓ-2 గా బాధ్యలు చేపట్టిన శ్రీనివాసులు Trinethram News : ప్రకాశం జిల్లా కంభం మండలం.మండల ఎంఈవో-2 గా టి.శ్రీనివాసులు నూతనంగా బాధ్యతలను చేపట్టారు.ఇక్కడ పనిచేస్తున్న ఎంఈవో-2 కె.శర్వాణి మార్కాపురం మండల విద్యాశాఖాధికారిగా బదిలీపై వెళ్లగామార్కాపురం మండల విద్యాశాఖ కార్యాలయం…

Other Story

You cannot copy content of this page