AP DEECET : ఏపీలో డీఈఈసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

Trinethram News : అమరావతి: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎస్ఈడీ) కోర్సులో ప్రవేశాలకు డీఈఈ సెట్ నోటిఫికేషనన్ను కన్వీనర్, ఆర్జేడీ లింగేశ్వర రెడ్డి విడుదల చేశారు. ఆన్ లైన్ లో మంగళవారం నుంచి మే 8వ తేదీ వరకు దరఖాస్తులు…

BRTU : సెక్యూరిటీ గార్డ్ కార్మికునికి రావలసిన వేత్తనం ఇప్పించిన బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 12 : కూకట్పల్లి నియోజకవర్గంలోని ప్రశాంత్ నగర్ ఇండస్ట్రీ పరిధిలోని త్రాడ్ ఐ సెక్యూరిటీ అలియాన్స్ సర్వీసెస్ కంపెనీ లో సెక్యూరిటీ గార్డ్ గా గత కొన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నా, జితేందర్ కుమార్…

Jyotiba Phule : జ్యోతిబా పూలే198వ జయంతి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషిచేసిన సామాజిక సంస్కర్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి,నిత్య స్ఫూర్తిప్రదాత మహాత్మా జ్యోతిబా ఫూలే 198వ జయంతి సందర్భంగా నేడు పరిగి పట్టణంలోని మహాత్మ జ్యోతిరావు పూలే…

Pawan Kalyan : అడవితల్లి బాట కార్యక్రమంలో అరకు గిరిజన అనేక గ్రామాలు పర్యటించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్

అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 10: గిరిజన మారుమూల గ్రామాల్లోని ప్రజలకు విద్య, వైద్యం, మెరుగైన జీవితం అందించాలని ఉద్దేశంతో పలురకాల కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అయితే సింగపూర్ లోని ఒక స్కూల్లో అగ్నిప్రమాదం జరిగి కన్న కొడుకు గాయపడి ఆసుపత్రిలో…

Andhra University : ఆంధ్ర యూనివర్సిటీ కి పూర్వ వైభవం

తేదీ : 08/04/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని విద్య ఐటీ శాఖ ల మంత్రి నారా లోకేష్ అనడం జరిగింది. ఇందుకు అవసరమైన సహాయ…

MLA Jare : పాఠశాల మొదటి యాన్యువల్ డే ప్రోగ్రాంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె

త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం విద్యార్థులు ఆటపాటలతో పాటు చదువులోనూ ముందుండాలి విద్యలో ఉత్తమ ప్రతిభ కనబర్చుతూ పాఠశాలకు నూటికి నూరు శాతం హాజరైన విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఘన సన్మానం అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం ఎంపీయుపిఎస్…

EMRS Principal : విద్యార్థులు విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలి

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. హుకుంపేట ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపాల్ సంతోష్ ఉజ్వల్ వెల్లడి. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో 100% మంచి ఫలితాలు. ఏకలవ్య…

Admissions from April 7 : ఏప్రిల్ 7 నుంచి అడ్మిషన్లు

వేసవి సెలవుల్లో మార్పు! Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ఇంటర్ విద్యలో కీలక మార్పుల అమలుకు ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఏటా జూన్ 1న ప్రారంభమయ్యే ఇంటర్ విద్యా సంవత్సరం ఈ ఏడాది APR 1న…

Education Sector : తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగానికి తీవ్ర అన్యాయం చేస్తుంది

డిండి (గుండ్ల పల్లి)మార్చి22 త్రినేత్రం న్యూస్. తెలంగాణప్రభుత్వం విద్యా రంగానికి అన్యాయం చేస్తుందని డిండి మండల బి ఆర్ ఎస్ వి అధ్యక్షులు గుర్రం సురేష్ అన్నారు.అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ రోజు శనివారం విద్యార్థి నాయకులను అక్రమ అరెస్టులను చేయడం…

ABVP Blocked School : పాఠశాలను అడ్డుకున్న ఏబీవీపీ

తేదీ : 20/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆకివీడు మండలం లో ఇండియన్ డిజిటల్ పాఠశాల అనధికారికంగా నిర్వహిస్తుండగా ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు విద్యాశాఖ అధికారి సీతారామయ్య తన సిబ్బందితో వచ్చి విద్యార్థులతో పాఠశాల…

Other Story

You cannot copy content of this page