డిండి. మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో బూత్ కమిటీ అధ్యక్షుల ఎన్నిక

డిండి. మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో బూత్ కమిటీ అధ్యక్షుల ఎన్నికడిండి త్రినేత్రం న్యూస్డిండి మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో బూత్ కమిటీ అధ్యక్షులను ఎన్నుకున్నారు.ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లాలునాయక్ పాల్గొన్నారుప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ బిజెపిలో ప్రజలు రైతు…

CPI : సిపిఐ బహిరంగ సభ విజయ వంతానికి ప్రజల వద్ద విరాళం

సిపిఐ బహిరంగ సభ విజయ వంతానికి ప్రజల వద్ద విరాళం. డిండి త్రినేత్రం న్యూస్.భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ. 100 సంవత్సరాల వేడుకల సందర్భంగా డిసెంబర్ 30 తేదీన నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే భారీ ప్రదర్శన అనంతరం ఎన్జీ కళాశాలలో…

పందుల స్వైర విహారం

పందుల స్వైర విహారం.డిండి త్రినేత్రం న్యూస్జననివాసాలకు పది కిలోమీటర్ల దూరంలో ఉండాల్సిన పందులు మండల కేంద్రంలో పలు కాలనీ వీధిలో గుండా స్వైరా విహారం చేస్తున్నాయి వీటిని పెంచి పోషించే వాళ్ళు జనానివాసాల్లో కొన్ని ప్రాంతాల్లో వాటి నివాసాలుగా ఉంచి పోషిస్తున్నారు.…

కోతుల బెడద

కోతుల బెడద.డిండి త్రినేత్రం న్యూస్డిండి మండల కేంద్రంలో కోతుల బెడద చాలా ఉంది కోతులు ఇండ్లలోకి వచ్చి ప్రజలను కరిచి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.గ్రామ శాఖ మరియు మండల అధికారులు ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం చూపాలని . డిండి గ్రామ…

అమెరికా యూనివర్సిటీ నుండి పట్టా పొందిన దిండి యువకుడు

అమెరికా యూనివర్సిటీ నుండి పట్టా పొందిన దిండి యువకుడుడిండి త్రినేత్రం న్యూస్.దిండి పట్టణానికి చెందిన చేరుపల్లి శివకుమార్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో అమెరికా ప్రఖ్యాత యూనివర్సిటీ కాన్కోడియా యూనివర్సిటీ నుండి…

డిజిల్ కి బదులు పెట్రోల్

డిజిల్ కి బదులు పెట్రోల్బంకు యజమానిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. దిండి త్రినేత్రం న్యూస్పెట్రోల్ బంకులో పనిచేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా డీజిల్ కి బదులు పెట్రోల్ పోయడంతో ఓ కారు రిపేర్ కు గురైంది. దీంతో బాధితుడు ఆ పెట్రోల్…

డిండి మండలంలో మూసివేసిన నాలుగు ప్రాథమిక పాఠశాలలు

డిండి మండలంలో మూసివేసిన నాలుగు ప్రాథమిక పాఠశాలలు .డిండి గుండ్లపల్లి త్రినేత్రం న్యూస్.డిండి మండలంలో ఉపాధ్యాయుల పోకడ మరింత దిగజారుతుంది ప్రభుత్వం తరఫున చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులు పాఠశాల ద్వారా లెక్కిస్తూ మండల స్థాయి మరియు జిల్లా స్థాయి విద్యాధికారితో కుమ్మకై…

క్రీడాకారులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత

క్రీడాకారులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతదిండిగుళ్లపల్లి త్రినేత్రం న్యూస్దిండి గుండ్లపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ స్థాయి క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రజా పాలన విజయ ఉత్సవంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న…

నీటి విడుదల

నీటి విడుదలదిండి గుండ్లపల్లి త్రినేత్రం న్యూస్దిండి ప్రాజెక్టు నుంచి యాసంగి సీజన్ కు రైతులకు బుధవారం నాడు నీటిపారుదల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారుఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ డి శ్రీనివాసులు వర్క్ ఇన్స్పెక్టర్ కర్ణాకర్ వెంకటేశ్వరరావు శ్రీనివాస్ గౌడ్…

ఏకసభ్య కమిషన్కు వినతి పత్రాలు అందజేసిన ఢిల్లీ మండలం మాల మహానాడు నాయకులు పెరుమాల అనిల్ కుమార్

ఏకసభ్య కమిషన్కు వినతి పత్రాలు అందజేసిన ఢిల్లీ మండలం మాల మహానాడు నాయకులు పెరుమాల అనిల్ కుమార్దిండి గుండ్లపల్లి త్రినేత్రం న్యూస్తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ పైన రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఏకసభ్య కమిషన్ బుధవారం అత్తర్నల్గొండ జిల్లా కలెక్టరేట్ భవనంలో ఏర్పాటు…

Other Story

You cannot copy content of this page