Kedarnath Temple : ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్నాథ్ క్షేత్రం

Trinethram News : ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ క్షేత్రం మే 2న పున:ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని సిబ్బంది పుష్పాలతో సుందరంగా అలంకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ Xలో పోస్ట్ చేశారు. కాగా…

Sri Padmavati Parinayotsavam : మే 6 నుండి 8వ తేదీ వరకు తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

Trinethram News : శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు మే 6 నుండి 8వ తేదీ వరకు తిరుమలలో ఘనంగా జరుగనున్నాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ…

Srivari Arjitha Seva Tickets : శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల జూలై నెల కోటా విడుదల

Trinethram News : తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌, అష్టదళ పాదపద్మారాధన సేవల జూలై నెల‌ కోటాను ఏప్రిల్‌ 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్ల…

Ancient Shiva Lingam : పొలంలో బయటపడ్డ పురాతన శివలింగం

Trinethram News : సూర్యాపేట జిల్లాలో పొలం చదును చేస్తుండగా పురాతన శివలింగం బయటపడింది. చివ్వెంల మండలం తిమ్మాపురంలో రణబోతు బాధిరెడ్డి తన వ్యవసాయ భూమిలో జేసీబీతో చదును చేయిస్తుండగా పురాతన శివలింగంతో పాటు నాగపడిగ విగ్రహాలు జేసీబీకి తగలడంతో వాటిని…

Threats to Ayodhya Ram Temple : అయోధ్య రామాలయానికి బెదిరింపులు- భద్రత కట్టుదిట్టం చేసిన అధికారులు

Trinethram News : ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అయోధ్య శ్రీరాముడికి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆలయ పరిసరాల్లో భద్రత సిబ్బందిని పెంచి పహారా కాస్తున్నారు. అయితే, దీనిపై ఆలయ అధికారులు, పోలీసులు ఎలాంటి…

Unexpected Incident : పూరీ శ్రీక్షేత్రంలో ఊహించని ఘటన

Trinethram News : నీలచక్రంపై ఎగిరే జెండాను పట్టుకెళ్లిన గద్ద. పూరీ ఆలయ శిఖరంపై ఉన్న నీలచక్రంపై ఎగిరే పతిత పావన జెండాను పట్టుకెళ్లి ఆకాశంలో చక్కర్లు కొట్టిన ఓ గద్ద. పూరీకి వచ్చే భక్తులు ప్రత్యేకంగా ఆ జెండాను దర్శనం…

Char Dham Yatra : ఏప్రిల్ 30 నుంచి ప్రారంభం కానున్న చార్ ధామ్ యాత్ర

Trinethram News : హిందూ యాత్రలలో అత్యంత పవిత్రమైనది చార్‌ధామ్ యాత్ర. హిమాలయ పర్వతాల్లో ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదారనాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించేందుకు భక్తులు ఈ యాత్ర చేపడుతారు. అయితే ఈ యాత్ర ఏప్రిల్ 30 నుంచి ప్రారంభం కానుంది.…

Sun Rays Touch Sitaram : సీతారాములను తాకిన సూర్యకిరణాలు

త్రినేత్రం న్యూస్: అనపర్తి ఏప్రియల్ 10 స్థానిక పాత ఊరులోని తేతలి రామిరెడ్డి సత్తి పోతారెడ్డి రామాలయంలో గురువారం ఉదయం 6:20 నిమిషములకు సీతారాముల విగ్రహాలను తాకిన సూర్యకిరణాలు నేటికీ శ్రీరామనవమి ఉత్సవాలు మొదలుపెట్టి ఐదో రోజు జరుగుతున్న శుభదినంలో స్వామి…

Sri Kodanda Ramalaya : శ్రీ కోదండ రామాలయ పునం: ప్రతిష్టాపన

తేదీ : 04/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆకివీడు మండలం , నగర పంచాయతీ పరిధిలో గల ముదివాడ శ్రీ కోదండ రామాలయ పూనం: ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ…

Nashik Kumbh Mela : 2027లో ‘ప్రయాగ్ రాజ్ ‘కు పోటీగా నాసిక్ కుంభమేళా

Trinethram News : నాసిక్ :మహారాష్ట్రలోని నాసిక్ 2027 జూలై 14 -సెప్టెంబర్ 25 మధ్య గోదావరి నది ఒడ్డున కుంభమేళా జరగనుంది. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరగబోతోంది. ప్రయాగ్ రాజ్ లో అత్యంత వైభవంగా జరిగిన మహాకుంభమేళాకు దీటుగా…

Other Story

You cannot copy content of this page