అయోధ్యలో శ్రీరాములవారి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం
అయోధ్యలో శ్రీరాములవారి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం బాపట్ల పట్టణంలో అయోధ్య రామ మందిరం ది.22.01.24 న శ్రీరాములవారి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా భావపురి పురవీధులలో శనివారం […]
అయోధ్యలో శ్రీరాములవారి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం బాపట్ల పట్టణంలో అయోధ్య రామ మందిరం ది.22.01.24 న శ్రీరాములవారి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా భావపురి పురవీధులలో శనివారం […]
ప్రత్యేక విమానంలో అయోధ్యకు తిరుపతి లడ్డు ఉత్తర ప్రదేశ్: జనవరి 20కళియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది.. భక్తుల నుంచి
రామాయణం 108 ప్రశ్నలు –జవాబులతో రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి..
అయోధ్య రామ మందిర ప్రతిష్ట మహోత్సవ శోభాయాత్ర … బాపట్ల జిల్లా, పిట్టల వాని పాలెం మండలం ఖాజిపాలెం గ్రామం లో ఈ నెల 22 వ
అయోధ్యకు చేరుకున్న హైదరాబాదీ లడ్డు హైదరాబాద్ రామ భక్తులు శ్రీరాముడిపై తన ప్రేమను చాటుకున్నారు. శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని ఎన్.నాగభూషణం రెడ్డి తయారు చేసిన భారీ
నేడు గర్భగుడిలోకి రాములోరి విగ్రహం ఉత్తరప్రదేశ్:జనవరి 20నేడు ప్రధాన ఆలయ గర్భగుడిలోకిఅయోధ్య రాముడి విగ్రహం ప్రవేశించనుంది. దాదాపు 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడు తన మందిరా నికి
అయోధ్య రాములోరి ఆలయానికి మూడంచెల భద్రత.. ఎస్పీజీ కూడా.. అయోధ్య: అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రధాని
తిరుమల 16 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,874 మంది భక్తులు తలనీలాలు సమర్పించిన 26,034 మంది
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం.. కేసీఆర్ను ఆహ్వానించిన శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ KCR | హైదరాబాద్ : ఈనెల 22వ తేదీన అయోధ్యలో జరిగే రామమందిరం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా
అయోధ్యలోని శ్రీ రామచంద్రమూర్తి మందిరానికి అనేక విరాళాలు అందుతూనే ఉన్నాయి. బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజు ప్రత్యేక ప్రసాదంగా శ్రీవారి లడ్డూలను నివేదించనున్నారు. ఇక
You cannot copy content of this page