అయోధ్య చేరుకున్న టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి
అయోధ్య చేరుకున్న టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అయోధ్యలో జరగనున్న రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చేరుకున్నారు. అయోధ్యలో […]
అయోధ్య చేరుకున్న టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అయోధ్యలో జరగనున్న రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చేరుకున్నారు. అయోధ్యలో […]
ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పలమడక గ్రామం సోమలింగేశ్వర స్వామి దేవాలయంలో హుండి చోరీ చేసిన దొంగలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన దేవాలయ కమిటీ నిర్వాహకులు
నేడు అయోధ్యకు చంద్రబాబు, పవన్ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నేడు అయోధ్యకు వెళుతున్నారు. రామజన్మభూమి అయోధ్యలో రాములోరి విగ్రహ ప్రతిష్టకు వీరిరువురూ
ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 21-జనవరి-2024ఆదివారం తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ నిన్న 20-01-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 76,041 మంది… స్వామివారికి
నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేయనున్నారు అధికారులు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. శబరిమలలో దర్శనాలు ముగిశాయి.. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలతో శబరిమల ఆలయాన్ని
రేపే అయోధ్య భవ్యరామమందిర ప్రాణప్రతిష్ఠ అయోధ్య భవ్యరామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకకు రంగం సిద్ధమైంది. మరో 24 గంటల్లో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కన్నులపండువగా జరగనుంది. ఈ
తిరుపతిలో ఆదివారం కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుపతి :జనవరి 21తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ రోజు శ్రీవారి దర్శనం
వేములవాడలో నేటి నుండి నిరంతర దర్శనం రాజన్న జిల్లా: జనవరి 21నేటి నుండి వేములవాడ రాజన్న దర్శనం నిరంతరం కొనసాగనుంది. వేములవాడ రాజన్న సన్నిధికి క్రమంగా సమ్మక్క
శ్రీ గురుభ్యోనమఃఆదివారం, జనవరి 21, 2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షంతిథి:ఏకాదశి రా9.20 వరకువారం:ఆదివారం (భానువాసరే)నక్షత్రం:రోహిణి తె5.41 వరకుయోగం:శుక్లం
భక్తులకు నిరంతరాయంగా దర్శనం సమ్మక్క సారలమ్మ జాతర దృష్ట్యా ఆలయ అధికారుల నిర్ణయం ఫిబ్రవరి నెలలో జరుగు సమ్మక్క,సారలమ్మ జాతర దృష్ట్యా శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనార్థం
You cannot copy content of this page