ఐపీఎల్ 2024 షెడ్యూల్ ఇదిగో

ఆ రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మ్యాచులు అలాగే మిగిలిన మ్యాచ్‌లు క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ ముగిసింది. ఐపీఎల్ 2024 రెండో రౌండ్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఐపీఎల్ సీజన్ 17 రెండో దశ షెడ్యూల్‌ను బీసీసీఐ(BCCI) అధికారికంగా ప్రకటించింది.టోర్నీలో మొత్తం 74…

IPL మ్యాచ్‌లకూ తప్పని నీటి కష్టాలు

Mar 21, 2024, IPL మ్యాచ్‌లకూ తప్పని నీటి కష్టాలుబెంగళూరు నగరాన్ని నీటి కష్టాలు చుట్టిముట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులో నిర్వహించబోయే ఐపీఎల్‌ మ్యాచ్‌లకు నీటి సరఫరా ఎలా చేయాలన్న విషయంపై ఆరాష్ట్ర క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం…

రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ కొనడానికి కారణం లోకో పైలట్ క్రికెట్ చూస్తుండటమే!

2023 అక్టోబర్ 29న ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కంటకాపల్లి జంక్షన్‌ వద్ద రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ కొనడానికి కారణం లోకో పైలట్ క్రికెట్ చూస్తుండటమే! విజయనగరంలో జరిగిన ఘోర రైలు ప్రమాదం కారణంగా 14 మంది మృతి చెందిన విషయం…

క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన.. ఒకే మ్యాచ్ లో ఓపెనర్లుగా మామ, అల్లుడు!

Trinethram News : February 29, 2024 ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా క్రికెట్ లోకి ఒకే కుటుంబం నుంచి ఇద్దరు(అన్నదమ్ములు, తండ్రీకొడులు) రావడం మనం చూసే ఉన్నాం. అయితే ఎక్కువగా బ్రదర్స్ కలిసి…

సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)కు ఆతిథ్యం ఇస్తున్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం

10 వేల మంది కాలేజ్ విద్యార్థులకు ఫ్రీగా మ్యాచ్‌లను చూసేందుకు అవకాశం కల్పించిన హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు ఆసక్తి గల కళాశాలల ప్రిన్సిపాల్స్ తమ విద్యాసంస్థల నుండి ఎంత మంది విద్యార్థులు వస్తున్నారో [email protected] మెయిల్ చేసి తెలపాలని…

జిల్లాకు చెందిన క్రీడా కారుడు చల్లారపు శివక్రికెట్ అకాడమి కి ఎంపిక

రాజమహేంద్రవరం, తేదీ:20.2.2024 జిల్లాకు చెందిన క్రీడా కారుడు చల్లారపు శివక్రికెట్ అకాడమి కి ఎంపిక ఆల్ ది బెస్ట్ అభినందించిన కలెక్టర్ మాధవీలత రాష్ట్ర క్రీడా సాధికార సంస్ధ తరపున శివకు క్రికెట్ కిట్ అందచేత ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల…

విశాఖలో ఇంటిగ్రేటెడ్‌ క్రికెట్‌ స్టేడియం

50 వేలకుపైగా సీటింగ్‌ సామర్థ్యం.. త్వరలో శంకుస్థాపన విశాఖ, విజయవాడ, కడపలో ఏపీఎల్‌ సీజన్‌–3 మార్చిలో విశాఖలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రతి జిల్లాలో ఏసీఏ మైదానం, జోన్‌కు ఒక స్టేడియం నిర్మాణం ప్రతిభగల యువ క్రికెటర్లకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లో వరల్డ్‌క్లాస్‌ శిక్షణ…

కోచ్‌ జైసింహా తీరుపై హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆగ్రహం

కోచ్‌ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని హెచ్‌సీఏ అధ్యక్షుడి ఆదేశం మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదు: హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు కోచ్‌ జైసింహాను సస్పెండ్ చేస్తున్నాం విచారణ ముగిసే వరకు జైసింహాను తప్పిస్తున్నాం ఘటనపై పూర్తిస్థాయి విచారణ…

500 వికెట్లతో రికార్డు పుటల్లోకెక్కిన భారత్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్

రాజ్ కోట్ లో టీమిండియా-ఇంగ్లండ్ మూడో టెస్టు ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని అవుట్ చేసిన అశ్విన్ టెస్టుల్లో 500వ వికెట్ సాధించిన వైనం కుంబ్లే తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో భారత బౌలర్ గా అశ్విన్ రికార్డ్

ఆడుదాం ఆంధ్ర పోటీలలో ఏలూరు ప్రతిభ

Trinethram News : ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలలో ఏలూరు జిల్లా అత్యుత్తమ ప్రతిభ కనపరచింది. క్రికెట్ పురుషులు విభాగం, బ్యాట్మింటన్ పురుషులు విభాగం పోటీలలో ప్రధమ స్థానంలో నిలిచి రాష్ట్రంలో ఏలూరు జిల్లా విన్నెర్స్ gaa ట్రోఫీ, ప్రశంస పత్రం,…

Other Story

You cannot copy content of this page