Cabinet Meeting : ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ

Trinethram News : ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీకి ఆమోదం. సీఆర్డీఏ నిర్ణయాలకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్. L1 సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెఫ్టెన్సీకి ఆమోదం..SIPB సమావేశం నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. రూ.30,667 కోట్ల పెట్టుబడులతో 16 సంస్థల…

Cabinet Meeting : నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం

Trinethram News : అమరావతి నిర్మాణం సహా కీలక అంశాలపై చర్చ. నేడు రాజధాని రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్ల కేటాయింపు.. అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు.. ఈ-లాటరీ ద్వారా రిటర్నబుల్‌ ప్లాట్లు కేటాయింపు.సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ-లాటరీ నిర్వహణ https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

Prime Minister : ఏపీ రాజధాని అమరావతి రీలాంచ్ కు అతిథిగా ప్రధాని

అమరావతి : ఏపీ రాజధాని అమరావతి పనులను రీ లాంచ్, చేసేందుకు ఏపీ సర్కార్ సన్నద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని పిలువనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కాగా, ఇప్పటికే రూ.40 వేల కోట్ల రాజధాని పనులను సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.…

పదకొండు వేల కోట్లు రుణ మంజూర పత్రాలు అందజేత

పదకొండు వేల కోట్లు రుణ మంజూర పత్రాలు అందజేతతేదీ : 11/02/2025. అమరావతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కి 11 వేల కోట్లు రుణాలను మంజూరు చేయడం జరిగింది. ఈ మేరకు రుణ మంజూర…

రాజధాని రైతులకు రూ.255 కోట్లు విడుదల

రాజధాని రైతులకు రూ.255 కోట్లు విడుదల Trinethram News : అమరావతి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులకు కౌలు, పింఛన్ల కోసం 2024-25లో నాలుగో విడత కింద ప్రభుత్వం రూ.255 కోట్లు వేర్వేరుగా విడుదల చేసింది. రాజధాని ప్రాంత అభివృద్ధి…

AP Cabinet Meeting : ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం. 14 అంశాలకు క్యాబినెట్ ఆమోదం

Trinethram News : అమరావతి: ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం. 14 అంశాలకు క్యాబినెట్ ఆమోదం https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

నేడు సీఆర్డీఏ 44వ అథారిటీ భేటీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం

నేడు సీఆర్డీఏ 44వ అథారిటీ భేటీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం. Trinethram News : హాజరుకానున్న మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు. ఇప్పటివరకు రూ.45,249.24 కోట్ల విలువైన పనులకు ఆమోదం. మరికొన్ని పనులు చేపట్టేందుకు ఆమోదం తెలపనున్న అథారిటీ. అమరావతిలో పనులకు…

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది..!! Trinethram News : Andhra Pradesh : సీఆర్డీఏ 42, 43 సమావేశ నిర్ణయాలపై ఇందులో చర్చిస్తున్నారు.రాజధాని అమరావతిలో రూ.24,276 కోట్ల విలువైన పనులపై నిర్ణయించనున్నారు. *మున్సిపాలిటీల చట్టం 1965లో…

Collectors Conference : రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు

రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు Trinethram News : Andhra Pradesh : వెలగపూడి సచివాలయంలో డిసెంబర్ 11, 12 తేదీల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరగనుంది. విజన్-2047 డాక్యుమెంట్, కొత్త పాలసీలు, రానున్న నాలుగున్నరేళ్లు ఏ విధమైన…

ఏపీలో రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభానికి నేడు శ్రీకారం

ఏపీలో రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభానికి నేడు శ్రీకారం Trinethram News : Andhra Pradesh : ఏపీలో రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభానికి శనివారం సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. CRDA ఆఫీసు పనులను ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వం ఈ…

Other Story

You cannot copy content of this page