నిర్మలమ్మ బడ్జెట్‌లో ఆదాయపన్ను వర్గాలకు లభించని ఊరట.. స్లాబ్‌లు యధాతథం..

Trinethram News : Delhi వచ్చే 5 ఏళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం కానుందని.. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్…

నిర్మలమ్మ మధ్యంతర బడ్జెట్‌పై ప్రధాని నరేంద్రమోదీ స్పందన

దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్న ప్రధాని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ఈ బడ్జెట్ గ్యారెంటీ అన్న ప్రధాని యువత ఆకాంక్షలను బడ్జెట్ ప్రతిబంబిస్తోందన్న నరేంద్ర మోదీ పరిశోధన, ఆవిష్కరణల కోసం రూ.1 లక్ష కోట్ల…

దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ : నిర్మల

ఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ ఏర్పడిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారు. పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ ఉచ్చస్థితికి చేరుకుందని వివరించారు. సబ్ కా సాథ్,…

అవినీతి రహిత దేశంగా డెన్మార్క్

Trinethram News : ప్రపంచంలోని అత్యంత అవినీతి దేశాలు ఇవే.. భారత్ స్థానంలో మార్పు లేదు! అవినీతి రహిత దేశంగా డెన్మార్క్ వరుసగా ఆరో ఏడాది కూడా టాప్ ప్లేస్‌లోనే అత్యంత అవినీతి కలిగిన దేశాల్లో సోమాలియా టాప్ ఆ జాబితాలో…

రాష్ట్రం లో మరో వారం రోజుల్లో ఎన్నికలకోడ్ అమల్లోకి

రాష్ట్రం లో మరో వారం రోజుల్లో ఎన్నికలకోడ్ అమల్లోకి. దేశం మొత్తం 15రాష్ట్రాల్లోరాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికలసంఘం. దేశం మొత్తం 56మంది రాజ్యసభ ఎంపీ స్థానాలకు ఎన్నికలపోలింగ్. ఫిబ్రవరి 8న నామినేషన్.27వ తేది ఎన్నికలు. మొత్తం 56స్థానాలకు…

6 రోజుల్లో 19 లక్షల మంది దర్శనం

Trinethram News : అయోధ్య బాలక్ రామ్‌ను కేవలం 6 రోజుల్లోనే 19 లక్షల మంది దర్శించుకున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. దేశ నలుమూల నుండి భారీగా భక్తులు తరలివస్తున్నట్లు వెల్లడించింది. ఈనెల 22 నుండి నిన్నటి వరకు 18.75…

వాహనదారులకు శుభవార్త.. త్వరలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు !

Trinethram News : దేశవ్యాప్తంగా ఉన్న వాహనదారులకు అదిరిపోయే శుభవార్త అందింది. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నట్లు సమాచారం అందుతోంది. ముడిచములు ధరలు దిగిరావడంతో భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలకు వాహన ఇంధనాల రిటైల్ అమ్మకాలపై మార్జిన్లు గత కొన్ని…

దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి

దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

లివిన్ రిలేషన్‌షిప్’‌పై హైకోర్టు కీలక తీర్పు

లివిన్ రిలేషన్‌షిప్’‌పై హైకోర్టు కీలక తీర్పు సహ జీవన సంబంధాలను(లివిన్ రిలేషన్‌షిప్) నెరపడానికి ఇండియా పాశ్చాత్య దేశమేం కాదని, భారతదేశ సంప్రదాయాలు, సంస్కృతిని ప్రజలు గౌరవించాల్సిందేనని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అహ్మద్ పేర్కొన్నారు. తనతో సహ జీవనం చేస్తున్న…

రేపటి నుంచి దేశ వ్యాప్తంగా JEE మెయిన్ పరీక్షలు

రేపటి నుంచి దేశ వ్యాప్తంగా JEE మెయిన్ పరీక్షలు దేశ వ్యాప్తంగా రేపటి నుంచి JEE మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. NIT లో బ్యాచ్లర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచ్లర్స్ ఆఫ్ ప్లానింగ్ లో ప్రవేశానికి బుధవారం పేపర్ -2 పరీక్షలు జరగనున్నాయి.…

Other Story

You cannot copy content of this page