Rs.800 and Rs.900 Coins : రూ.800, రూ.900 నాణేలివే

Trinethram News : దేశంలో తొలిసారి విడుదలైన రూ.800, రూ.900 నాణేలను నెల్లూరు జిల్లా అనుమసముద్రం గ్రామానికి చెందిన మహ్మద్ వాయిస్ తెప్పించుకున్నారు. జైన తీర్థంకరుడు పార్శ్వనాథుడి జయంతిని పురస్కరించుకొని ఈ ఏడాది ముంబయి మింట్ ఈ నాణేలను ముద్రించి విడుదల…

Richest States : దేశంలోని టాప్ 10 ధనిక రాష్ట్రాలు ఇవే

Trinethram News : ప్రపంచ దేశాలన్నీ జీడీపీ వృత్తి రేటులో తిరోగమంలో ప్రయాణిస్తుంటే.. భారత్ అభివృద్ధి బాటలో దూసుకుపోతుంది. ఈ ప్రగతిలో దేశంలోని రాష్ట్రాల పాత్రను విస్మరించేందుకు వీలు లేదంటున్నారు. దేశంలోని మొత్తం 28 రాష్ట్రాలు వివిధ రంగాల్లో ప్రత్యేక లక్ష్యాలను…

FASTAG : మార్చి 1 నుంచి ఫాస్టాగ్ సేవలు బంద్

Trinethram News : ప్రస్తుతం దేశంలో ఫాస్టాగ్ గురించి చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి 17 నుంచి కొత్త రూల్స్ అమలులో ఉన్నప్పటికీ, వినియోగదారులు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో, ప్రభుత్వం 2025 మార్చి 1 నుంచి ఫాస్టాగ్ వ్యవస్థను నిలిపివేస్తూ,…

దేశంలో సబ్బుల ధరలూ పెరిగాయ్‌

దేశంలో సబ్బుల ధరలూ పెరిగాయ్‌.. Trinethram News : ఢిల్లీ : హిందుస్థాన్‌ యునిలీవర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్‌), విప్రో సహా పలు దిగ్గజ ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థలు సబ్బుల ధరలను 7-8% పెంచాయి. ‘సబ్బుల తయారీలో కీలక ముడి సరకు అయిన పామాయిల్‌…

మోడీ,విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఉద్యమించాలి

మోడీ,విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఉద్యమించాలిరైతు,కార్మిక నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలి గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని చౌరస్తా కేంద్రంలో జిల్లా కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలోజరిగింది.ఈ నిరసన కార్యక్రమంలో CITU పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు వేల్పుల…

Mahakumbh Mela : మహాకుంభమేళా ఎప్పుడు.. ఎక్కడంటే

మహాకుంభమేళా ఎప్పుడు.. ఎక్కడంటే Trinethram News : దేశంలో 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభ మేళా మన దేశంలోని సంస్కృతి,సంప్రదాయాల ను ప్రతిబింబిస్తుంది. మహాకుంభమేళాని నాలుగు పుణ్య క్షేత్రాలలో నిర్వహిస్తారు.ఇది ప్రయాగ్ రాజ్ లోని సంగం,హరిద్వార్ లోని గంగానది, ఉజ్జయినిలోని…

హైదరాబాద్‌ వాసులకు డేంజర్ బెల్స్

హైదరాబాద్‌ వాసులకు డేంజర్ బెల్స్..!! Trinethram News : హైదరాబాద్ : నవంబర్ 24: దక్షిణ భారతంలో జన జీవనానికి అత్యంత అనుకూలమైన మహానగరం ఏదైనా ఉందంటే.. అది హైదరాబాదే. ఈ విషయం అందరికి తెలిసిందే. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల…

దేశంలో రైల్వేస్టేషన్ లేని ఏకైక రాష్ట్రం సిక్కిం

దేశంలో రైల్వేస్టేషన్ లేని ఏకైక రాష్ట్రం సిక్కిం Trinethram News : దేశంలోని ప్రతీ రాష్ట్రంలో రైల్వే లైన్ ఉంది. సిక్కింలో మాత్రం రైల్వే సౌకర్యం లేదు. అక్కడి ప్రతికూల వాతావరణమే ఇందుకు కారణం. నిటారుగా ఉండే లోయలు, ఇరుకైన మార్గాలు,…

Onion Rs. 100/-KG : ఢిల్లీలో కిలో ఉల్లి@100

ఢిల్లీలో కిలో ఉల్లి@100..!! Trinethram News : Delhi : దేశంలో ఉల్లిధరలు రోజురోజు కు ఘాటెక్కుతున్నాయి. నిన్న, మొన్నటివరకు కిలో రూ. 40 వరకు ఉన్న ఉల్లిధరలు ఇప్పుడు రెట్టింప య్యాయి. ఇక ముంబై, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో కిలో…

Other Story

You cannot copy content of this page