Law Awareness : చట్టాలపై అవగాహన సదస్సు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా శ్రీ అనంత పద్మనాభ డిగ్రీ కళాశాలలొ చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ డి.బి. శీతల్ ముఖ్య…

International Temple Conference : తిరుపతిలో నేటి నుంచి అంతర్జాతీయ ఆలయ సదస్సు

సీఎం చంద్రబాబు రాక Trinethram News : తిరుపతి : అంతర్జాతీయ దేవాలయాల సదస్సుకు తిరుపతి వేదికగా నిలిచింది. ఆలయ నిర్వహణకు సంబంధించి వినూత్న విధానాలు, ఉత్తమ పద్ధతులను అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం, డిజిటలైజేషన్, ఆలయ ఆధారిత…

CPI : ఏపీ ప్రజల హక్కుగా కాపాడాలని 23 న కాకినాడలో సదస్సు

మన గ్యాస్ మన చమురు వనరులపై సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మన సహజ వనరులను అదానీ, అంబానీ లకు దోచి పెడుతున్న పాలకులు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగ ప్రభాకర్ Trinethram News : కాకినాడ,…

KTR : బెంగళూరులో సదస్సు.. కేటీఆర్కు ఆహ్వానం

Trinethram News :Telangana : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ కు ప్రతిష్టాత్మక సదస్సులో కీలక ప్రసంగం చేయాలని ఆహ్వానం లభించింది. టెక్ & ఇన్నోవేషన్ సమ్మిట్ 2025కు కేటీఆర్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సదస్సు…

National Education : జాతీయ విద్యాసదస్సుకు ఆహ్వానం

జాతీయ విద్యాసదస్సుకు ఆహ్వానండిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. ఢిల్లీలో ఫిబ్రవరి 9న నిర్వహించే నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ ఈ లెర్నింగ్ సదస్సులో పాల్గొనాలని డిండి మండలం తవ కలపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బాలరాజుకు ఆహ్వానం అందింది.విద్యా విధానంలోని…

Bible Mission : నాచుగుంటలో బైబిల్ మిషన్ మహాసభలు

నాచుగుంటలో బైబిల్ మిషన్ మహాసభలు. తేదీ : 29/01/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రు న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉంగుటూరు మండలం , నాచుకుంట గ్రామం , బైబిల్ మిషన్ స్థలంలో బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ రేవా. డా. పి. సంజీవరావు…

Minister Duddilla Sridhar Babu : అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రంగారెడ్డి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా కొంగరకాలాన్ కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం జనవరి26 న పథకాలు ప్రారంభించనున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అవగాహన సదస్సులో ముఖ్యతిదులుగా పాల్గొన్న మంత్రి…

తెలుగు భాషకు మనమంతా వారసులమని

Trinethram News : Telangana : తెలుగు భాషకు మనమంతా వారసులమని.. దానిని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనపైనే ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మన మాతృభాషను మనం ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారని ఆయన ప్రశ్నించారు. మాతృభాషలో మాట్లాడడం…

CM Chandrababu : ఏపీలో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకూ పింఛన్లు ఇవ్వాలి: సీఎం చంద్రబాబు

ఏపీలో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకూ పింఛన్లు ఇవ్వాలి: సీఎం చంద్రబాబు Trinethram News : అమరావతి ఏపీలో తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో ఈమేరకు ఆయన సూచించారు. ఇక రానున్న 3 నెలల్లో…

వచ్చే ఏడాది టీచర్ పోస్టుల భర్తీ: CM CBN

వచ్చే ఏడాది టీచర్ పోస్టుల భర్తీ: CM CBN Trinethram News : దేశంలో ఎక్కువ పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఏపీనే అని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఇతర రాష్ట్రాల్లో మనం ఇస్తున్న పింఛన్లో సగం కూడా ఇవ్వడంలేదు. వచ్చే ఏడాది…

Other Story

You cannot copy content of this page