నారా లోకేశ్ ‘కుర్చీ’ వ్యాఖ్యలకు అంబటి రాంబాబు కౌంటర్
నువ్వు చొక్కాలు మడతపెడితే మేం కుర్చీ మడతేస్తాం అంటూ లోకేశ్ వ్యాఖ్యలు టీడీపీ, జనసేన కార్యకర్తల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరిక కుర్చీ సంగతి తర్వాత… నీ నాలుక మడతపడకుండా చూసుకో అంటూ అంబటి ట్వీట్
నువ్వు చొక్కాలు మడతపెడితే మేం కుర్చీ మడతేస్తాం అంటూ లోకేశ్ వ్యాఖ్యలు టీడీపీ, జనసేన కార్యకర్తల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరిక కుర్చీ సంగతి తర్వాత… నీ నాలుక మడతపడకుండా చూసుకో అంటూ అంబటి ట్వీట్
అమరావతి : ఈసారి ఏదో రాజకీయ విమర్శలు చేసి కాదు.. సీఎం సీటులో కూర్చోవడం HOT TOPIC గా మారింది. పరిశ్రమల పెట్టుబడులకు సంబంధించిన సమీక్షను బుధవారం సచివాలయంలోని సీఎం సమావేశమందిరంలో నిర్వహించారు. ఇన్నాళ్లూ మంత్రిగా తన సీటులో కూర్చొని సమీక్షలు…
కడప జిల్లా.. రాజధాని గురుంచి వైవీ సుబ్బారెడ్డి మాట్లాడటం హేయనీయం.. సుబ్బారెడ్డి కి రాజధాని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా… సుబ్బారెడ్డి దెబ్బకు సాక్షాత్తు టిటిడి అతలాకుతలం అయ్యింది.. వైవీ సుబ్బారెడ్డి కి మెదడు లేదు…. సొంత జిల్లానే జగన్ పట్టించుకోలేదు.. ఎమ్మెల్యే…
Trinethram News : నెల్లూరు జిల్లా.. నెల్లూరు సిటీ ఎం.ఎల్.ఏ 2009 నుంచి మూడు సార్లు నెల్లూరు సిటీ నుంచి పోటీ చేశాను .. మొదటిసారి కొద్దిగా ఓడిపోయినా. రెండుసార్లు విజయం సాధించాను .. ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నాను .. కష్టకాలంలో…
ఆంధ్రప్రదేశ్ లో రాజధాని నిర్మాణం ఇంకా జరగలేదు .. హైదరాబాద్ పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు జూన్ లో ముగుస్తుంది .. ఏపీలో ఇప్పుడు రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదు.. పాలనా రాజధాని విశాఖలో ఏర్పాటయ్యే వరకు ఉమ్మడి రాజధాని…
Trinethram News : సీఎం జగన్ ఓ పిరికి పంద అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సజ్జల వలన జగన్ మునిగిపోతున్నాడు.. షర్మిలపై చెత్త ప్రచారం ఆపకుంటే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. సజ్జల లాంటి వ్యక్తి సలహాలతో…
ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కామెంట్స్.. చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా మానిఫెస్టోను పవిత్రంగా భావించింది వైసీపీ, వైఎస్ జగన్ మాత్రమేనని అన్నారు మంత్రి బుగ్గన. సంతృప్త స్థాయిలో మానిఫెస్టోను అమలు చేయడం ఒక బెంచ్ మార్క్ అని కొనియాడారు. జగన్ విధానాలు…
మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సీఎం నన్ను, బీఆర్ఎస్ పార్టీని తిడుతున్నారు. నన్ను, నా పార్టీని టచ్ చేయడం రేవంత్ రెడ్డి వల్ల కాదు. రేవంత్ కంటే హేమాహేమీలను ఎదుర్కొన్న చరిత్ర మాది. పదేళ్లు రాష్ట్రాన్ని పదిలంగా…
త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్ను ప్రజలు నమ్మలేదు మోసపూరితపు హామీలతో పదేళ్లకు అధికారంలోకి వచ్చింది ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది ఏపీకి చేసిన మోసానికి కాంగ్రెస్కు తగిన శిక్ష పడాలి
పల్నాడు జిల్లా… సత్తెనపల్లి.. చంద్రబాబు – పవన్ కళ్యాణ్ లా కలయికపై అంబటి కామెంట్స్.. చంద్రబాబు అద్దె ఇంట్లో భేటీ అయిన పవన్ కళ్యాణ్- చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో తెలియని పరిస్థితి.. చంద్రబాబు కుప్పంలో పోటీ…