CPM Demands : డిఎస్సీ నోటిఫికేషన్ తో ఆదివాసులకు అన్యాయం – ప్రత్యేక గిరిజన డిఎస్సీ విడుదల చేయాలని సిపిఎం డిమాండ్

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ అరకులోయ ఏప్రిల్ 22: రాష్ట్ర కూటమి ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఆదివాసి యువతపై తీవ్ర అన్యాయం చేసిందని సిపిఎం పార్టీ మండల శాఖ మండిపడింది. ఆదివాసి గిరిజనులకు ప్రత్యేక డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి,…

MP Purandeshwari : 2.10 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేసిన

2.10 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేసిన ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగిపోతున్న కూటమి ప్రభుత్వం… ఎంపీ పురందేశ్వరి…ఎమ్మెల్యే గోరంట్ల… ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగిపోతుందని…

Gorantla Butchaiah Chowdhury : పేద ప్రజలకు మంచి పరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి Trinethram News : రాజమహేంద్రవరం రూరల్: పేద ప్రజలకు మంచి పరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, గ్రామాల్లో ప్రజల అభీష్టం మేరకే పరిపాలన అందిస్తున్నామని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.…

Pension : కూటమి ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ అర్హత కలిగే ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తుంది

అల్లూరు జిల్లా త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 2: అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం,చిన్న గడ్డ గ్రామంలో భర్త లక్ష్మయ్య మూడు నెలల క్రితం చనిపోతే అధికారులు పెన్షన్ నమోదు చేయగా మూడు నెలల కలిపి అక్షరాల రూ.12000 వితంతువు పెన్షన్…

Second Pre Cylinder : రెండో ప్రీ సిలిండర్

తేదీ : 01/04/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కారు శుభవార్త అందించడం జరిగింది. తేదీ 01/04/2025 . నుంచి ఉచిత సిలిండర్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు దీపం-…

MLA Adireddy Srinivas : కూటమి ప్రభుత్వంతోనే మహిళల ఆర్థికాభివృద్ధికి

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 25 మంది మహిళలకు ఎలక్ట్రికల్ బైక్లు పంపిణీTrinethram News : రాజమహేంద్రవరం : మహిళల ఆర్థికాభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగర పాలక సంస్థ ఆవరణలో స్వయం సహాయక సంఘ సభ్యులు…

అరెస్టు చేయాలని చూస్తున్నారు

తేదీ : 25/03/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఏదోరకంగా అరెస్టు చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొనడం జరిగింది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాజీ…

Anganwadi Posts : ఏపీలో నేడే అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

948 కార్యకర్తలు, హెల్పర్ పోస్టుల భర్తీ: మంత్రి సంధ్యారాణి Trinethram News : అమరావతి :రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పోస్టుల భర్తీకి కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో 160 అంగన్వాడీ కార్యకర్తలు, 60 మినీ…

Pension : అధికారులూ… నా భర్తకు పింఛను ఇప్పించండి

రెండు సంవత్సరాలగా మంచం మీదే ఉంటున్నాడు కూటమి ప్రభుత్వం కనికరించాలి బ్రెయిన్ ట్యూమర్ వచ్చి రెండేళ్లుగా మంచం మీదే జీవచ్చవంగా పడి ఉన్నాడు.నెలనెలా మందులకే వేలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అటువంటి వ్యక్తికి పించను మంజూరు చేయడానికి అధికారులకు దయకలగడం లేదు.కూటమి…

Dharna : ధర్నా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ

తేదీ : 15/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అర్హులైనటువంటి పేదలకు ఇళ్ల స్థలాలు, టిడ్కో గృహాలు లబ్ధిదారులకు అందించాలని సి. పి. ఐ జిల్లా కార్యదర్శి కోణాల. భీమారావు కూటమి ప్రభుత్వాన్ని జిల్లా కేంద్రమైన…

Other Story

You cannot copy content of this page