Road Accident : గుంటూరులో రోడ్డు ప్రమాదం

Trinethram News : గుంటూరు : అమరావతి రోడ్డులో చిల్లీస్ రెస్టారెంట్ వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న నల్ల పాడు పోలీసులు ఘటనా స్థలానికి…

Other Story

You cannot copy content of this page