CM Revanth Reddy : హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Trinethram News : 49 రోడ్ల నిర్మాణం, విస్తరణపై ముఖ్యమంత్రి పలు సూచనలు ప్రజల అవసరాలకు అనుగుణంగా లింక్ రోడ్లు నిర్మించాలని ఆదేశం భ‌విష్య‌త్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోడ్ల విస్తరణ, నిర్మాణాలు చేపట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఇందు కోసం…

CM Revanth : శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. కొడంగల్ కు రాష్ట్ర ముఖ్య మంత్రి చేరుకున్న సందర్బంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, నారాయణ పేట్ కలెక్టర్ సిక్త పట్నాయక్, ఎస్ పి పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు.అనంతరం స్వామి…

CM Revanth Reddy : ఒక్క సంతకం తో కోడంగల్ కు అన్నీ వస్తాయి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: కొడంగల్ లో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.కొడంగల్ ప్రజలు నాకు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే శక్తినిచ్చారుకొందరికి వాళ్ల కుర్చీ పోయిందని దుఃఖం ఉండొచ్చు. వాళ్లనుపట్టించుకోవద్దునేనేం చేస్తానో. ఏం చేయనో…

CM రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

త్రినేత్రం న్యూస్. 28.03.2025 శుక్రవారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం హైదరాబాద్, తెలంగాణ సెక్రటేరియట్. ముఖ్యమంత్రి కార్యాలయంలో, CM రేవంత్ రెడ్డి ని రాష్ట్ర రెవిన్యూ గృహనిర్మాణం సమాచార పౌర సంబందాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో మర్యాదపూర్వకంగా…

Chief Minister : 33 సార్లు పోలవరం వచ్చిన ముఖ్యమంత్రి

తేదీ : 27/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం , ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు గత ఐదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనిపించాడా ? అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు

Trinethram News : “సూటిగా… సుత్తి లేకుండా… విషయంపైనే మాట్లాడండి. విజ్ఞాన ప్రదర్శలు చేయొద్దు, సాధించిన ఫలితాలేంటో చెప్పండి” అని అధికారులు, మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. రెండు రోజులపాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో చాలా విషయాలు ప్రస్తావించారు. కలెక్టర్లు,…

CM Relief Fund : 1’50’000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి(ఎల్ ఓ సి) అందజేత

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 22 : కూకట్పల్లి నియోజక వర్గం కూకట్పల్లి డివిజన్ లో నివాసం ఉంటున్న జి.రామారావు సన్ ఆఫ్ లక్ష్మయ్య. వయస్సు 51 సంవత్సరాలు, లివర్ సమస్యతో నిమ్స్ హాస్పిటల్ లో చేరడం జరిగింది. వారి కుమారుడు…

Lottery Racket : అక్రమ లాటరీ దందా

తేదీ : 21/03/2025. చిత్తూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కేంద్రమైన చిత్తూరు నడిబొడ్డున అక్రమ లాటరీ దందా నడుస్తుంది. ఇటు జిల్లా కలెక్టర్, అటు జిల్లా ఎస్పీలు ఉన్న…

ఏపీలో ఉద్యోగులకు శుభవార్త

ఉద్యోగుల బకాయలు 6,200 కోట్లు విడుదలకు గ్రీన్ సిగ్నల్ Trinethram News : అమరావతి: ఉద్యోగుల బకాయిల చెల్లింపునకు సీఎం చంద్రబాబు నిర్ణయం.. ఉద్యోగులకు రూ. 6,200 కోట్లు చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశం.. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ రోజు రూ.…

Deputy CM Pawan : చంద్రబాబు వరుసగా 3 సార్లు సీఎం కావాలి

Trinethram News : Mar 21, 2025, చంద్రబాబు వరుసగా 3 సార్లు ఏపీకి ముఖ్యమంత్రి కావాలని, ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం విజయవాడలోని A-కన్వెన్షన్‌లో జరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక…

Other Story

You cannot copy content of this page