Iftar : చేవెళ్ళ మండల కేంద్రంలో ఇఫ్తార్ విందులో భీమ్ భరత్

త్రినేత్రం న్యూస్ :మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్‌ విందు.పవిత్ర రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షలో ఉం డే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని చేవెళ్ళ అసెంబ్లీ ఇంచార్జీ భీమ్ భరత్…

Patnam Mahendara Reddy : ప్రకాష్ మౌనికలను ఆశీర్వధించిన పట్నం మహేందరరెడ్డి

త్రినేత్రం న్యూస్ చేవెళ్లలోని KGR గార్డెన్ లో జరిగిన షాబాద్ మండలం ముద్దెంగూడ గ్రామానికి చెందిన రావులపల్లి నర్సింలు కుమారుడు ప్రకాష్, మౌనికల వివా వేడుకలో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వం చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి వధూవరులను ఆశీర్వదించి,…

నేటి యువతతోనే దేశ భవిష్యత్తు

నేటి యువతతోనే దేశ భవిష్యత్తు త్రినేత్రం న్యూస్ జిల్లా ప్రతినిధి చేవెళ్ల నియోజకవర్గంనేటి యువతతోనే రేపటిదేశభవిష్యత్తు చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య స్వామి వివేకానంద జయoతి జాతీయ యువజనదినోత్సవం సందర్భంగా చేవెళ్ల మండల కేంద్రంలోనిస్వామి వివేకానంద విగ్రహానికిపూలమాలవేసి నివాళులర్పించిన చేవెళ్లశాసనసభ్యులు కాలే…

Kale Yadayah : మొకిలా గేటెడ్ కమ్యూనిటీలకు వరద సమస్యలపై సమావేశంలో పాల్గొన్న :స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య

Participated in meeting on flood issues for Mokila gated communities: Local Legislators Kale Yadayah చేవెళ్ళ నియోజకవర్గం:03/09/2024: శంకర్ పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో భారీ వర్షాల కారణంగా మోకిలా గేటెడ్ కమ్యూనిటీ వరదల సమస్యలపై…

Heavy Rains : భారీ వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

People should be alert in the face of heavy rains Trinethram News : ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయ చర్యలు చేపట్టండి. చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కాలే యాదయ్య. చేవెళ్ల…

BRS : లో మరో వికెట్ డౌన్

Another wicket down in Brs కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల బీఆరెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కాలె యాదయ్య. కండువా కప్పి…

ఇప్పటి వరకు తెలంగాణలో 9.51 పోలింగ్ శాతం నమోదు

Trinethram News : ఆదిలాబాద్ 13.22 శాతంభువనగిరి 10.54 శాతంచేవెళ్ల 8.29 శాతంహైదరాబాద్ 5.06 శాతంకరీంనగర్10.23 శాతంఖమ్మం 12.24 శాతంమహబూబాబాద్ 11.94 శాతంమహబూబ్ నగర్ 10.33 శాతంమల్కాజిగిరి 6.20 శాతంమెదక్ 10.99 శాతంనాగర్ కర్నూల్ 9.81 శాతంనల్లగొండ 12.80 శాతంనిజామాబాద్ 10.91…

కాంగ్రెస్ వంద రోజుల పాలనకు లోక్ సభ ఎన్నికలు రెఫరండం

Trinethram News : హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు రాష్ట్ర ప్రభుత్వ వంద రోజుల పాలనకు రెఫరెండంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేంవత్‌రెడ్డి అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.. చేవెళ్ల…

బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు

Trinethram News : ఉదయమే ఆయన బీఆర్ఎస్ చీఫ్‌ కేసీఆర్‌కు లేఖ రాశారు. కవితను ఈడీ అరెస్ట్ చేసిన సందర్భంలో అధినేత కుటుంబానికి అండగా ఉండేందుకు ఒక్క ప్రకటన చేయని వీరంతా వరుస కట్టి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి…

బీఆర్ఎస్ ను వీడిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు

Trinethram News : Mar 17, 2024, బీఆర్ఎస్ ను వీడిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీలుతెలంగాణలో 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన ఐదుగురు ఎంపీలు ఆ పార్టీని వీడారు. తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్…

Other Story

You cannot copy content of this page