BCCI : ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్‌కు బీసీసీఐ భారీ నజరానా

Trinethram News : ఐసీసీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీని టీమ్ఇండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్‌లో జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత జట్టు ట్రోఫీని దక్కించుకుంది. ట్రోఫీ విజేత భారత్‌కు గురువారం బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. రూ.…

Ponnam Prabhakar : విజేత ఇండియన్ క్రికెట్ టీం కి అభినందనలు

ఐసీసీ వన్డే ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేత ఇండియన్ క్రికెట్ టీం కి అభినందనలు – మంత్రి పొన్నం ప్రభాకర్ Trinethram News : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో కప్ సాధించిన టీమ్ ఇండియా కు మంత్రి పొన్నం ప్రభాకర్…

India to Final : ఛాంపియన్స్ ట్రోఫీ: ఫైనల్‌కు భారత్

Trinethram News : తొలి సెమీస్‌లో ఆసీస్‌పై 4 వికెట్ల తేడాతో భారత్ విజయం ఆసీస్ నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని 48.1 ఓవర్లలోనే చేధించిన భారత్ విరాట్ కోహ్లీ(84), శ్రేయస్(45), రాహుల్(42) రాణించిన భారత ఆటగాళ్లు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload…

IND VS AUS : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

Trinethram News : ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆసీస్ మధ్య మంగళవారం తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచులో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్‌ను…

Semi-Finals : రేపే సెమీస్.. భారత్ కీలక బౌలర్ దూరం

Trinethram News : Mar 03, 2025, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ సెమీస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కి ముందు భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్…

IND vs NZ : నేడు ఓడిన జట్టు సెమీస్‌లో ఎవరితో తలపడనుందంటే

Trinethram News : ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్ నేడు న్యూజిలాండ్‌తో తలపడనున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే సెమీస్‌లో భారత్-న్యూజిలాండ్‌ తమ‌ స్థానాన్ని ఖరారు చేసుకున్నాయి. ఈరోజు మ్యాచ్‌లో ఓడిన జట్టు సెమీ ఫైనల్స్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. అదే ఒకవేళ…

Virat Kohli : నేటి మ్యాచ్ విరాట్ కోహ్లీకి 300వ వన్డే

Trinethram News : ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం భారత్-న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. కాగా, ఈ మ్యాచ్ భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి 300వ వన్డే కానుంది. 2017లో 200వ వన్డేను కూడా న్యూజిలాండ్‍పైనే ఆడిన కోహ్లీ ఆ మ్యాచ్‍లో…

Virat Kohli : అదే బలహీనతైంది: విరాట్ కోహ్లీ

Trinethram News : Feb 25, 2025, ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. అయితే కోహ్లీకి కవర్‌ డ్రైవ్ బాగా ఆడతాడని పేరు. కానీ అదే అతడి బలహీనతైందని కోహ్లీ తాజాగా తెలిపాడు.…

Kidnap Cricketers : క్రికెటర్లను కిడ్నాప్ చేసేందుకు ఉగ్రవాదుల ప్లాన్

Trinethram News : పాకిస్తాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న సమయంలో ఒక కీలక వార్త బయటకు వచ్చింది. ఈ టోర్నమెంట్ పై ఉగ్రవాద దాడి నీడలు అలుముకుంటున్నాయి. టోర్నమెంట్ మధ్యలో వచ్చిన ఈ నివేదిక సంచలనం సృష్టించింది. ఎందుకంటే, ఈ టోర్నమెంట్‌లో…

Jasprit Bumrah : ఐసీసీ అవార్డులు అందుకున్న బుమ్రా

Trinethram News : ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డులు అందున్నాడు. ఆదివారం మ్యాచ్ ప్రారంభానికి ముందు ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’, టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’…

Other Story

You cannot copy content of this page