Wife Killed Husband : భర్తను ముక్కలుగా నరికిన భార్య

Trinethram News : Mar 19, 2025, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసింది. మృతదేహాన్ని ముక్కలుగా చేసి, ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి, సిమెంటుతొ పూడ్చింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సౌరభా రాజ్‌పుత్ అనే…

Kavya Krishna Reddy : ఇందిరమ్మ కాలనీకి సిమెంట్ రోడ్ శంకుస్థాపనకు విచ్చేసిన కలెక్టర్

త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 21 :నెల్లూరు జిల్లా: కావలి. కావలి నియోజకవర్గ ఇందిరమ్మ కాలనీ సిమెంట్ రోడ్ శంకుస్థాపనకు విచ్చేసిన, జిల్లా కలెక్టర్ ఆనందం,తో , శాసనసభ్యులు , కావ్య కృష్ణారెడ్డి , కలెక్టర్ ని ఉద్దేశించి,ఈ కాలనీల అభివృద్ధి కోసం…

Cement Prices : పెరిగిన సిమెంట్ ధరలు!

Increased cement prices! పలు సిమెంట్ కంపెనీలు సిమెంట్ ధరల్ని పెంచాయి. 50 కేజీల సిమెంట్ బస్తాపై రూ.20-30 చొప్పున ధరనుపెంచుతున్నట్లు కంపెనీలు తెలిపాయి. తాజా ధరలు ఈ రోజు నుంచే అమలులోకి రానున్నాయి. ధరలను సవరించిన కంపెనీల్లో రామ్, ఏసీసీ,…

కొడంగల్ నివాసం లో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Trinethram News : నా ప్రతీ కష్టంలో కొడంగల్ ప్రజలు అండగా ఉన్నారు. ఇంత చేసిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం త్వరలో ఈ ప్రాంతానికి సిమెంటు పరిశ్రమలు రాబోతున్నాయి. మళ్లీ నేను ఏప్రిల్ 8న ఇక్కడకు వస్తా.…

ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదం కేసులో ట్విస్ట్

ఆ లారీ ఎక్కడ … ప్రమాదం వెనుక అనుమానాలు ప్రమాద సమయంలో MLA కారు ఓవర్ స్పీడ్ తో ఉన్నట్లు తెలుస్తోంది. స్పీడో మీటర్ 100 స్పీడ్ వద్ద ఆగిపోయింది. కారు బ్యానెట్ పై రెడీ మిక్స్ సిమెంట్ ఆనవాళ్లు. రెడీ…

సీఎం జగన్ ఆస్తుల కేసులో ఈడీ, సీబీఐ దర్యాప్తుపై సుప్రీం కోర్టులో విచారణ

సీఎం జగన్ ఆస్తుల కేసులో ఈడీ, సీబీఐ దర్యాప్తుపై సుప్రీం కోర్టులో విచారణ .. సీబీఐ దర్యాప్తు ముగిశాకే ఈడీ దర్యాప్తు చేయాలన్న విజయసాయి, భారతి సిమెంట్ .. విజయసాయి, భారతి సిమెంట్స్ కు అనుకూలంగా హైకోర్టు తీర్పు .. సుప్రీంలో…

Other Story

You cannot copy content of this page