Cashew Farmers : వర్షం కారణంగా జీడిమామిడి తోటల రైతులలో చిరు ఆశ

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు ) జిల్లాఇంచార్జ్ : అల్లూరిజిల్లా, కొయ్యూరు మండలం లో విపరీతమైన ఎండతీవ్రత వలన జనం బయట తిరగాలన్న, వడదెబ్బతగులుతుందని బయపడేవారు. సోమవారం కురిసిన వర్షం కారణంగా, జనాలకు చల్లదనంతో పాటు, పశువులకు దాన పచ్చగడ్డి చిగురిస్తుదని మరియు…

రైతులు ఎలుగుబంట్లు నుండి రక్షణ కల్పించాలని ఆటవీశాఖాధికారులను కోరుతున్నారు

Trinethram News : పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలం టీ గడూరు గ్రామం జీడి తోటలో ఓ ఎలుగుబంటి హల్చల్ చేసింది. ఎలుగుబంటిని చూసిన రైతులు భయాందోళనతో గ్రామంలోకి పరుగులు తీయగా, యువకులు కేకలు వేయడంతో ఎలుగుబంటి నెమ్మదిగా జారుకుంది.…

శ్రీకాకుళం జిల్లా లో రైతులపై ఎలుగుబంట్లు దాడి

Trinethram News : శ్రీకాకుళం జిల్లా ఫిబ్రవరి 01ఎలుగుబంట్లు దాడిలో రైతులకు ఈరోజు తీవ్ర గాయాలు అయ్యాయి తెలిసిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం గడూరు, డెప్పురు గ్రామాల సమీపంలోని జీడి తోటల్లో పనిచేస్తున్న రైతులపై ఈరోజు…

Other Story

You cannot copy content of this page