UPSC : సివిల్స్ లో తెలుగు రాష్ట్రాల అభ్యర్ధుల జోరు

Trinethram News : నేడు ప్రకటించిన సివిల్స్ ఫలితాలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు మంచి ఫలితాలను సాధించారు..రెండు వందల లోపు ర్యాంకులలో మొత్తం 12 మంది చోటు దక్కించుకున్నారు.. ఈ ఫలితాలలో ఈ సాయి శివానీకి 11, బన్నా వెంకటేష్…

SBI Fellowship : ఎస్బిఐ ఫెలోషిప్.. ప్రతి నెలా రూ.19,000/-

Trinethram News : యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్నకు ఎస్బిఐ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. APR 30 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పాసై 21-32 ఏళ్ల వయసున్న వారు అర్హులు. ఆన్లైన్ అసెస్మెంట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు 13నెలలపాటు…

Jobs : RRBలో భారీగా ఉద్యోగాలు

Trinethram News : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తాజాగా 9970 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ అభ్యర్థులు అర్హులు. ఆసక్తిగల వారు ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు గడువు…

ALERT : తెలంగాణ టెట్ అభ్యర్థులకు ALERT

తెలంగాణ టెట్ అభ్యర్థులకు ALERT Trinethram News : Telangana : Nov 18, 2024, టెట్ దరఖాస్తుల్లో తప్పుల సవరణకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. నేటి నుంచి ఈనెల 22 వరకు పాఠశాల విద్యాశాఖ సైట్‌ https://schooledu.telangana.gov.in/ISMS/ లో…

APPSC : ఏపీలో డిసెంబర్ 18 నుంచి డిపార్ట్మెంటల్ టెస్టులు

ఏపీలో డిసెంబర్ 18 నుంచి డిపార్ట్మెంటల్ టెస్టులు Trinethram News : Andhra Pradesh : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు,సిబ్బంది కి నిర్వహించే డిపార్ట్ మెంటల్ టెస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థులు ఈ నెల 13 నుంచి వచ్చే…

Election : జమ్మూకశ్మీర్‌లో చివరి దశ ఎన్నికల పోలింగ్‌ షురూ

The final phase of election polling in Jammu and Kashmir Trinethram News : జమ్మూకశ్మీర్‌ : Oct 01, 2024, జమ్మూకశ్మీర్‌‌లో చివరి దశ పోలింగ్‌ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. జమ్మూ ప్రాంతంలో 24, కశ్మీర్‌ లోయలో…

Exams : ఒకే రోజు రెండు పరీక్షలు!

Two exams in one day! ఏం చెయ్యాలో అర్ధం కాక ఆందోళన చెందుతున్న అభ్యర్థులు Trinethram News : అమరావతి ఏపీలో ఉపాధ్యాయ నియామక పరీక్షకు(డీఎస్సీ)ముందు టెట్ పరీక్ష ను నిర్వహిస్తుంటారు.రాష్ట్రప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించిన నేపథ్యంలో చాలామంది ఉపాధ్యాయ…

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా ఆలపాటి!

Alapati is the candidate for the graduates’ MLC seat! Trinethram News : Andhra Pradesh : Sep 19, 2024, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో జరగనున్న ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల ఎంపికపై…

TDP : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ?

TDP in graduate MLC elections? Trinethram News : త్వరలో జరగనున్న ఏపీ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. కృష్ణా గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు జిల్లాల నేతలతో…

Aadhaar : SSC కోసం “ఆధార్ ధృవీకరణ”ని అనుమతించండి

Allow “Aadhaar Verification” for SSC Trinethram News : పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల గుర్తింపును ధృవీకరించేందుకు ‘ఆధార్ వెరిఫికేషన్’ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి)కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది దరఖాస్తు సమయంలో మరియు…

Other Story

You cannot copy content of this page