CPI : ప్రజా సమస్యల స్పందనక్కై సిపిఐ ప్రచార జాత ప్రారంభం

పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిత్యవసర ధరలను తగ్గించాలి…. Trinethram News : సామర్లకోట,ఏప్రిల్,10: భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సామర్లకోట విగ్నేశ్వర టాకీస్ వీధిలో పట్టణ సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ది రెడ్ల…

సామాజిక ఉద్యమాలకు విరాళాలిచ్చి అండగా నిలుద్దాం

శ్రమ దోపిడీ, సామాజిక అణచివేత, వివక్షల అంతంకై పోరాడుదాం. సామాజిక న్యాయ సాధన క్యాంపియన్ ను జయప్రదం చేద్దాం. ఆరేపల్లి రాజమౌళి ఆర్జీవన్ అధ్యక్షులు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సామాజిక ఉద్యమాలను బలపరుస్తూ ఆర్జీ -1 జీడీకే -11…

Dr. Satthi : అనపర్తి ఎమ్మెల్యే అత్యుత్సాహం బలభద్రపురం గ్రామానికి శాపంగా మారింది

గ్రాసిమ్ నుండి ముడుపుల కోసమే అసెంబ్లీ వేదికగా క్యాన్సర్ ప్రచారం. -అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, Trinethram News : గ్రాసిమ్ ఇండస్ట్రీ యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురిచేసి వారి నుండి ముడుపులు పొందడమే ధ్యేయంగా అసెంబ్లీ…

CPI : ప్రజా సమస్యల స్పందన కై సిపిఐ రాజకీయ ప్రచార జాత

వందేళ్లుచరిత్ర గల పార్టీ సిపిఐ. కాకినాడ,మార్చి,25 : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా కౌన్సిల్ విస్తృతస్థాయి సమావేశం కాకినాడలో స్థానిక ఎస్ టి వి భవన్లో మంగళవారం ఉదయం జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ది రెడ్ల సత్యనారాయణ అధ్యక్షతన…

MLC Election : ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

Trinethram News : తెలంగాణ : Feb 26, 2025, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. కాగా, ఈసారి గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారం ఎన్నడూ లేని విధంగా జరిగింది. అభ్యర్థుల మద్దతుగా…

36 సార్లు ఢిల్లీకి.. 3 రూపాయలు తేలేదు: KTR

Trinethram News : Telangana : 36 సార్లు ఢిల్లీకి పోయినా మూడు రూపాయలు తీసుకురాలేదని సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైరయ్యారు. SLBC ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకుంటే ఎన్నికల ప్రచారంలో మునిగితేలారని దుయ్యబట్టారు. 96 గంటలు దాటినా ముందడుగు…

MLC Election Campaign : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

తేదీ : 25/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నరసాపురంలో ఎన్డీఏ కూటమి తరుపున ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి పేరా బత్తుల. రాజశేఖర్ ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, భారీ…

MLA Chirri : దృష్టి పెడతాం జీవో నెంబరు 3 పై

తేదీ : 25/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , పోలవరం నియోజకవర్గం , జీలుగుమిల్లి మండలం, గిరిజన సంక్షేమ బాలురు ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే చిర్రి . బాలరాజు నిర్వహించడం జరిగింది.…

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల ప్రచారం పి ఆర్ టి యు మరియు మిత్ర సంఘాల అభ్యర్థి గాదే శ్రీనివాసుల నాయుడు

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 26: ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండా ఒక్క ఉపాధ్యాయుల మద్దతుతో మాత్రమే పోటీ చేయుచున్నారు. గాదె శ్రీనివాసులు నాయుడు, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగినది. గిరిజన సంక్షేమ శాఖ…

MLC Election : కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి గెలుపు కోసం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హార్కార వేణుగోపాల్ రావు విస్తృత ప్రచారం గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఉమ్మడి కరీంనగర్ – ఆదిలాబాద్ – నిజామాబాద్ – మెదక్ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నిక సందర్బంగా. రామగుండం నియోజకవర్గంలో పట్టుభద్రుల ను కలిసి…

Other Story

You cannot copy content of this page