Sagar : సగానికి పైగా నిండిన సాగర్‌

Sagar more than half full Trinethram News : 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో గోదావరిలో బ్యారేజీలకే భారీగా వరద భద్రాచలం వద్ద 44.9 అడుగుల ఎత్తులో ప్రవాహం కృష్ణమ్మ ఉధృతికి నాగార్జున సాగర్‌లో నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన శ్రీశైలం…

Godavari : ఉవ్వెత్తున ఎగసిపడుతున్న గోదావరి అలలు

Godavari’s raging waves Trinethram News : Godavari : భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 52 అడుగులకు చేరుకుంది. పోలవరం దగ్గర గోదావరి నీటిమట్టం 4.9 అడుగులకు చేరుకుంది. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 12.52 లక్షల క్యూసెక్కులుగా ఉంది.…

Danger Alert : భద్రాచలం ప్రమాదం: రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Trinethram News : తెలంగాణ : జులై 27భద్రాచలంలో మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. నిన్నటి వరకు 51 అడుగులకు చేరుకుని మళ్లీ 47 అడుగులకు పడిపోయిన నీటిమట్టం నిన్నటి నుంచి పెరుగుతూ వస్తోంది. 48 అడుగుల లోతుకు చేరుకోవడంతో అధికారులు…

భారీ వర్షాలు.. పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

Heavy rains.. Rising water level of Godavari భారీ వర్షాలు.. పెరుగుతున్న గోదావరి నీటిమట్టం… Trinethram News : భారీ వర్షాల కారణంగా భద్రాచలం దగ్గర గోదావరికి భారీగా వరద చేరుతోంది. ఉదయం 7 గంటలకు 37 అడుగులకు నీటి…

Godavari : భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి

The raging Godavari at Bhadrachalam Trinethram News : భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలోకి వరద నీరు చేరటంతో ప్రవాహం పెరుగుతోంది. భారీ వర్షాల కారణంగా ఏజెన్సీ…

Godavari : 25 అడుగుల దాటిన గోదావరి

Godavari Beyond 25 Feet భద్రాచలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి భద్రాచలం వద్ద గోదావరి వరద స్వల్పంగా పెరుగుతుంది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వరద నీరు గోదావరిలో వచ్చి చేరుతుండడంతో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి…

Revanth’s Demand : చంద్రబాబు ముందు రేవంత్ డిమాండ్ ఇదే!

This is Revanth’s demand before Chandrababu Trinethram News Hyderabad : 6th July : భద్రాచలం నుంచి APలో కలిసిన 7 మండలాల్లోని 5 గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని CM రేవంత్ చంద్రబాబును అడిగినట్లు తెలుస్తోంది. ఎటపాక, గుండాల,…

Jabardasth Artist : రైలు ప్రమాదంలో జబర్దస్త్‌ ఆర్టిస్ట్ దుర్మరణం

Jabardasth artist died in a train accident Trinethram News : కొత్తగూడెం:జూన్ 22ముందుకు కదులుతున్న రైలెక్కేందుకు ప్రయత్నించిన ఓ టీవీ ఆర్టిస్టు తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. ఈ ఘటన శుక్రవారం కొత్త గూడెంలో…

మిథిలా స్టేడియంలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం

భద్రాచలం: రాముల వారికి పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్ రాధాకృష్ణన్.. రాముడికి కిరీటం, రాజదండం, రాజముద్రిక, శంఖు, చక్రాలు ధరింపజేసిన పండితులు.. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి భారీగా తరలివచ్చిన భక్తులు. శ్రీరామ నామస్మరణతో మార్మోగిన మిథిలా స్టేడి

ఏ ఎస్ పి పారితోష్ పంకజ్ కు గాయాలు ఆసుపత్రికి తరలించారని సమాచారం

రాష్ట్ర మంత్రి పైలెట్ కార్ ఢీకొని భద్రాచలం ఏ ఎస్ పి పారితోష్ పంకజ్ కు గాయాలు ఆసుపత్రికి తరలించారని సమాచారం… ఇట్టి విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Other Story

You cannot copy content of this page