జాతీయ చలనచిత్ర అవార్డుకు ఇందిరాగాంధీ పేరు తొలగింపు
జాతీయ చలనచిత్ర అవార్డుల్లో కేంద్రం మార్పులు ఇప్పటివరకు ఇందిరాగాంధీ పేరిట ఉత్తమ తొలి చిత్రం అవార్డు నర్గీస్ దత్ పేరిట జాతీయ సమగ్రతా చిత్రం అవార్డు ఈ రెండు అవార్డుల పేర్ల తొలగింపు
జాతీయ చలనచిత్ర అవార్డుల్లో కేంద్రం మార్పులు ఇప్పటివరకు ఇందిరాగాంధీ పేరిట ఉత్తమ తొలి చిత్రం అవార్డు నర్గీస్ దత్ పేరిట జాతీయ సమగ్రతా చిత్రం అవార్డు ఈ రెండు అవార్డుల పేర్ల తొలగింపు
తొలిసారి తెలుగు బిడ్డకు దేశ అత్యున్నత పురస్కారం -పీవీ నరసింహారావు, ప్రస్థానం… జర్నలిస్ట్ నుండి ప్రధాని దాకా…. శివ శంకర్. చలువాది దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ అందుకున్న తొలి తెలుగు వ్యక్తిగా దివంగత పీవీ నరసింహారావు చరిత్రలో నిలిచారు. ఈ…
Trinethram News : మంచిర్యాల జిల్లా: ఫిబ్రవరి 04భూపాలపల్లి జిల్లా కాటారం మండలం విలాసాగర్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయురాలు గా విధులు నిర్వహిస్తున్న శాంతి లత కు జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ జేఐసి స్వేచ్ఛాంద సంస్థ ప్రకటించిన…
లాస్ ఏంజిల్స్లో 66వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం.. శక్తి ఫ్యూజన్ బ్యాండ్కు గ్రామీ అవార్డ్.. శక్తి ఫ్యూజన్ రూపొందించిన దిస్ మూమెంట్ ఆల్బమ్కు గ్రామీ అవార్డు.. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరిలో అవార్డ్.. అవార్డు అందుకున్న శంకర్ మహదేవన్.. భార్యకు…
Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 04ప్రజాగాయకుడు గద్దర్ పేరుతో సినీ అవార్డులు ప్రదానం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, మెగాస్టార్ చిరంజీవి అన్నారు. నంది అవార్డుల ప్రోత్సహం అనేది చాలా ఏళ్ళు…
Trinethram News : హన్మకొండ జిల్లా : ఫిబ్రవరి 04యువచైతన్య వెల్ఫేర్ సొసైటీ. విశ్వకర్మ సేవా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్వామి వివేకానంద మరియు సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాల-2024 సందర్భంగా,మంచిర్యాల జిల్లా రామ్ నగర్ కు చెందిన బ్రహ్మశ్రీ.డా. నూతి.…
Trinethram News : రాష్ట్రంలో ప్రతి ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతకు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల నగదు బహుమతి అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) వెల్లడించారు.. అంతేకాదు ప్రతినెల వారి ఖర్చుల కోసం రూ.25 వేల పింఛన్ కూడా…
ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన సినీ నటుడు చిరంజీవికి బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు బతుకమ్మ జ్ఞాపికను బహూకరించారు. ఆబాలగోపాలన్నీ అలరించిన నటుడు మెగాస్టార్ అని కొనియాడారు. ఆయనను పద్మవిభూషణ్ వరించడం తెలుగువారందరికీ గర్వకారణమని…
Trinethram News : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషన్ లభించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన కుమార్తె సుస్మితా కొణిదెల సోషల్మీడియా వేదికగా స్పందించారు. ‘నాన్న.. మీరు ఓ స్ఫూర్తి. మీరు అవార్డు పొందడం గౌరవంగా…
జవాన్, 12th ఫెయిల్ సినిమాలకు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్! 69వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వేడుకలు గుజరాత్తో శనివారం అట్టహాసంగా ఆరంభం అయ్యాయి. టెక్నికల్ అవార్డ్స్ విజేతలను శనివారం ప్రకటించారు. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ ఉత్తమ యాక్షన్ సినిమాగా నిలిచింది.…
You cannot copy content of this page