Liquor Policy : ఏపీలో అక్టోబర్ 1నాటికి నూతన లిక్కర్ పాలసీ

New liquor policy in AP from October 1 Trinethram News : అమరావతీ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీని అమలు చేసేందుకు అధికారులు తప్పనిసరిగా పలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నేడు ఎక్సైజ్ శాఖ సమీక్షలో భాగంగా…

New Sand Policy : త్వరలో కొత్త ఇసుక విధానం: చంద్రబాబు

Soon new sand policy: Chandrababu Trinethram News : AP: ఇసుక, రోడ్లు, నిత్యావసరాల ధరల నియంత్రణపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి మార్గాలు చూడాలని అధికారులకు సూచించారు. జనం ఇబ్బందులు తొలగించేందుకు తక్షణ…

సెల్‌ఫోన్లు తీసుకెళ్తే సస్పెన్షనే!!

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో సెల్‌ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. ఈ నెల 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు జరుగుతాయి.ఈ సమయంలో పరీక్షాకేంద్రాలను ‘నో సెల్‌ఫోన్‌’ జోన్లుగా ప్రకటించారు. పరీక్ష సిబ్బంది, స్కాడ్‌ సహా ఇతర…

విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో ఎండుతున్న పంటలు

Trinethram News : మంచిర్యాల జిల్లా: మార్చి 09మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లిలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో రైతుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో దాదాపు 80 ఎకరాల్లో వరి పంట నెర్రెలు బారింది. కొత్త కనెక్షన్ల…

అధికారుల నిర్లక్ష్యం కన్ఫ్యూజన్ లో భక్తులు

Trinethram News : వేములవాడ:మార్చి 09దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయ అధికారులు సుమారు మూడు కోట్లు ఖర్చు పెట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేపట్టారు. కానీ ఆలయంలోని…

అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహం

Trinethram News : నేడు నాంపల్లిలో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ క్రమంలో అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఆరు నెలలుగా స్ట్రీట్ లైట్స్ లేవంటూ స్థానిక ప్రజలు కేంద్రమంత్రికి వరుస ఫిర్యాదులు…

నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేయనున్నారు అధికారులు

నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేయనున్నారు అధికారులు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. శబరిమలలో దర్శనాలు ముగిశాయి.. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలతో శబరిమల ఆలయాన్ని మూసివేయనున్నారు.. అయ్యప్పస్వామిని 50 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ఆలయానికి ఇప్పటివరకు…

You cannot copy content of this page