Sunny Kumar Rapaka : ప్రకృతి సంరక్షణే మన నిజమైన అభివృద్ధి

Trinethram News : రాష్ర్ట ప్రభుత్వం హైదారాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోని 400 ఎకరాలలో ఉన్న అటవీ ప్రాంతాన్ని వేలం వేసే ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలి.. ఆందోళనలో అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేసీ హుందాగా వ్యవహరించాలి…అభివృద్ధి కోసం అడవులను…

Thai Bazaar Auction : వేలం పాటలో తైబజార్ ను పొందిన నల్లగంతుల పురుషోత్తం

డిండి (గుండ్ల పల్లి)29 మార్చి త్రినేత్రం న్యూస్. డిండిమండల కేంద్రంలో తేదీ 29-03- 2025 శనివారం రోజున ఉదయం 11 గంటలకు జరగవలసిన తై బజార్ వేలం పాట వాయిదా వేసి పై అధికారుల ఆదేశాల అనుసారం డిపాజిట్ వంటి గంట…

Vehicle Auction : వాహనాల వేలంపాట నిర్వహించడం జరిగింది

వికారాబాద్ జిల్లా ప్రతినిధి న్యూస్ వాహనాల వేలం పాటు పారదర్శకంగా, న్యాయమైన రీతిలో వదిలివేయబడినగుర్తు తెలియని 148 వాహనాల వేలం జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి,IPS. జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం DTC, వికారాబాద్‌లో 148 వాహనాల బహిరంగ వేలం నిర్వహించడం…

Shopping Complex : పెనుమూరు షాపింగ్ కాంప్లెక్స్ వేలం పాటను రద్దు చేయండి

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండల కేంద్రంలో నిన్నటి రోజున జరిగిన బస్టాండ్ ఆవరణలోని పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ వేలంపాటను రద్దు చేయాలని జనసేన పార్టీ గంగాధర నెల్లూరు ఇన్చార్జ్ డాక్టర్ యుగేంద్ర పొన్న కోరారు. ఈ…

Pacers Auction : పెసర్లు బహిరంగ వేలం ప్రకటన

డిండి( గుండ్లపల్లి,)మార్చ్ 11 త్రినేత్రం న్యూస్. వ్యవసాయ శాఖ కమిషనర్ హైదరాబాద్ గారి లేక ప్రకారం జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల నుసారం, పెసర్లను బహిరంగ వేలం వేయనున్నట్లు విత్తనోత్పత్తి క్షేత్రం, ఏ డి ఏ నివేదిత ఒక ప్రకటనలో తెలియజేశారు.యాసంగి…

New Mines : సింగరేణి లో కొత్త గనులు వస్తనే మనుగడ కొనసాగుతుంది

బొగ్గు బ్లాక్ ల వేలంలో పాల్గొనేందుకు సంస్థ కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి.దశల వారీగా కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం.గోదావరిఖని మార్చి-11// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సి అండ్ ఎండి స్థాయి సమావేశంలో ముఖ్య మైన కార్మికుల సమస్యల్ని…

AP News : రూపాయలు 41 కోట్లు పలికిన గిత్త

తేదీ : 15/02/2025. ఒంగోలు : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒంగోలు గిత్త భారీ ధర పలకడం జరిగింది. బ్రెజిల్ లో ఇటీవల మేలు జాతి పశువుల వే లం పాట నిర్వహించారు. ఈ వేలంలో…

ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం

Trinethram News : అమరావతి ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఏపీ రాష్ట్రంలో 53 బార్ల వేలం కోసం ఏపీ ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల…

వేలంలో ఆంధ్ర ప్లేయర్ కు భారీ ధర

వేలంలో ఆంధ్ర ప్లేయర్ కు భారీ ధర Trinethram News : Dec 15, 2024, మహిళల ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ కోసం బెంగళూరు వేదికగా జరిగిన ప్లేయర్ల మినీ వేలంలో ఆంధ్ర ప్లేయర్ శ్రీ చరణి భారీ ధర…

చిన్న కోడెల వేలంపాట 69,700/-,

చిన్న కోడెల వేలంపాట 69,700/-,వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి జాతర నందు భక్తుల ద్వారా వచ్చిన చిన్న కోడెలు రైతులకు, వ్యవసాయ దారులకు బహిరంగ వేలం పాట ద్వారా ఇవ్వగా (6) జతలకు రూ.69700=00…

Other Story

You cannot copy content of this page